Day March 12, 2026

నెట్‌ఫ్లిక్స్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లే

– కార్పొరేట్ కార్యాలయాన్ని ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలి – నెట్‌ఫ్లిక్స్ కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: తమ దృష్టి హాలీవుడ్‌పైనే అని తాను గతంలోనే చెప్పానని, నెట్‌ఫ్లిక్స్‌తో తన కల నిజం కాబోతోంది అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనన్నారు. నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ఐలైన్…

త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధనలో పోలీస్ శాఖ పాత్ర కీలకం

– దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగంలోకి తీసుకురండి – రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ‘రేర’పై దృష్టి సారించండి – ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా రాష్ట్రం ముందుకు పోతున్న క్రమంలో పోలీస్ శాఖ పాత్ర కీలకమని డిప్యూటీ సీఎం…

అం‌బర్‌పేటలో కల్తీ పెరుగు స్వాధీనం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి12: కల్తీ జాబితాలో పెరుగు కూడా చేరింది.  నగరంలోని అంబర్‌పేటలో 2,500 కిలోల కల్తీ పెరుగును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాలలో కాస్టిక్‌ ‌సోడా వినియోగించి పెరుగు తయారు చేస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. అంబర్‌పేట పోలీసులు, ఖైరతాబాద్‌ ‌టాస్క్‌ఫోర్స్, ‌జీహెచ్‌ఎం‌సీ ఫుడ్‌ ‌సేప్టీ అధికారులు కలిసి ఈ తనిఖీలు చేపట్టారు. పెరుగు శాంపిళ్లను ల్యాబ్‌కు పంపారు.పెరుగు…

సుప్రీం తీర్పు..

“ఫిరాయింపు ఎంఎల్యేలు ఏ పార్టీలో కొనసాగుతున్నారంటూ వస్తున్న విమర్శలకు ఈ తీర్పు సమాధానమైంది. అంతేగాక త్రిశంఖు స్వర్గంలో కొనసాగుతున్న ఆ పదిమంది ఎంఎల్యేలకు ఊరట లభించినట్లైంది. అలాగే తమకు మద్దతుగానిలిచిన పదిమంది ఎంఎల్యేలను కాపాడుకునే విషయంలో ఇంతకాలం మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్‌ ‌పార్టీకి కూడా ఉపశమనం లభించినట్లైంది. కాగా తెలంగాణ రాజకీయాల్లో ఇదొక కొత్తమలుపుకు దారితీసింది..“…

భార్య వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

– ఉద్యోగం వ‌చ్చేందుకు భ‌ర్త స‌హ‌కారం – ఎక్సైజ్‌ ‌సిఐగా ఎంపికయ్యాక భర్తకు వేధింపులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి12 :భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. నేరేడ్‌మెట్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీనగర్‌కు చెందిన నగెల్లి శ్రీనివాస్‌(41) ఓ ‌ప్రైవేట్‌…

సిద్ధాంతాలకతీతంగా విశ్వ లౌకిక మానవతావాదం: ‘విశ్వ మానవతావాద పురస్కారం’

“ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక కాలాలకు చెందిన మేధో ఉద్యమాలన్నీ, వాస్తవం, న్యాయం, శక్తి, భక్తి, యుక్తి, వివేకం, నిరంతర పురోగతిని పరిశీలించేందుకు ఒక ప్రత్యేక దృక్కోణాన్ని అందించినది కూడా ఆ అధ్యయనమే. అలాగే, ఆధునిక ప్రపంచంలో మానవ విలువలకు నూటికి నూరుపాళ్లు అద్దంపట్టిన అతి గొప్ప సిద్ధాంతం మార్క్సిజం-కమ్యూనిజం. దాని రూపశిల్పి, మహామనీషి, కొంచెం అటు-ఇటుగా…

యాదగిరిగుట్టలో గవర్నర్ కు ఘనస్వాగతం

– లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, మార్చి 12: రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ్మస్వామి పుణ్యక్షేత్రాన్ని గురువారం కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. పభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డిలు…

కేంద్రం జోక్యం చేసుకోవాలి

– గ్యాస్ కొరతపై పెట్రోలియం మంత్రికి కేటీఆర్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: వాణిజ్య, గృహ అవసరాల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల తీవ్ర కొరతపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు (కేటీఆర్) కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ…

పాలమూరు జిల్లాలో విషాద ఘటన

– కుటుంబ కలహాలతో తల్లీకూతుళ్ల ఆత్మహత్య మహబూబ్‌ ‌నగర్‌,‌ప్రజాతంత్ర,మార్చి12: మహబూబ్‌నగర్‌ ‌జిల్లా భూత్పూర్‌లోని వెల్కిచర్ల గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తల్లి, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. గత కొంత కాలంగా కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. తీవ్ర మనస్థాపానికి చెందిన జంగమ్మ జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు…