Day March 9, 2026

పేదలను ఇబ్బందిపెట్టడం మా ఉద్దేశం కాదు

– రాజకీయాలకతీతంగా ‘మల్కాజిగిరి’ అభివృద్ధి – నల్ల చెరువును ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: ముఖ్యమంత్రి హోదాలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కూకట్‌పల్లికి రావడం సంతోషంగా ఉందంటూ రాజకీయాలÅ£తీతంగా ఈ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ…

శాసనసభలో ఏ చర్చకైనా సిద్ధం

– మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: ఈనెల 16వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షనేత కేసీఆర్‌తో సహా బీఆర్ఎస్ శాసనసభ్యులందరూ హాజరుకావాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాన ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీలో అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా…

పోలీసు వ్యవస్థ అప్ గ్రేడ్‌ కావాలి

– శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి – సమస్య గుర్తిస్తే సగం సమస్య పరిష్కారమైనట్టే – ఇతర మెట్రోపాలిటన్ సిటీల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి – పెరిగిపోతున్న సైబర్ క్రైమ్ నేరాలు – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – తెలంగాణ పోలీస్ ఆఫీసర్ల ‘రిట్రీట్-2026′ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,మార్చి 9:ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్‌ అధికారులు…

సెక్యులరిజానికి కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ

– ముస్లింలకు అండగా ఉండేది కాంగ్రెస్సే – మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, మార్చి 9: దిల్లీ నుండి గల్లీ వరకు ముస్లింలకు అండగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ‌ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సర్వమతాలను సమానంగా చూస్తూ వారివారి అభివృద్ధికి నిరంతరం…

అధిష్టానం కోసం ‘రాహుల్ బంధు’

– రైతుల సొమ్ముతో అమ‌లు చేస్తున్న రేవంత్‌రెడ్డి – అందుకే నాలుగుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారు – సీటును కాపాడుకుంటున్న సీఎం – ఆరు గ్యారంటీల‌పై అసెంబ్లీలో నిల‌దీస్తాం – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 9: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  రాహుల్ బంధు అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినట్లు బీఆర్ఎస్ వర్కింగ్…

కేంద్ర నిధులు సాధించాలి

– గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి బాట – బడ్జెట్‌లో పీఆర్, ఆర్డీకి పెద్ద పీట – బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి సీతక్క సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. గ్రామాల అభివృద్ధి,…

గిరిజన సంక్షేమ డైరెక్టర్‌గా సంతోష్ బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: మాసబ్ ట్యాంక్‌లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో నూతన డైరెక్టర్‌గా సంతోష్ బీఎం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో విధులు, పనులపై సమీక్షించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ-ఫైల్స్ కూడా ప్రారంభించాలన్నారు. విభాగాలవారీగా అధికారులు తమ విధులు, బాధ్యతల గురించి…

దీనదయాళ్ ఆశయాలు మార్గదర్శకం కావాలి

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవడం ప్రతీ కార్యకర్తకు అత్యంత ముఖ్యమని బీజేపీ¾ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్‌లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ…

గవర్నర్‌కు ఘనంగా వీడ్కోలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీపై వెళ్తున్న సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బేగంపేట ఎయిర్‌పోర్టులో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛాలను అందజేసి ఘనంగా వీడ్కోలు పలికారు. గవర్నర్‌కు వీడ్కోలు పలికిన వారిలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్…