Day March 7, 2026

ఆమె పయనం..

ఆమె.. తన గతానుభవాల పునాదిపై వర్తమానపు విశ్లేషణతో ఆశలను నిత్యనూతనం చేసుకుంటూ ఆచితూచి భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నది.. నడిచే దారిలో ఎదురయ్యే ముళ్ళు రాళ్ళ అవరోధాలను అధిగమిస్తూ అలుపెరుగని బాటసారియై తన గమనాన్ని నిర్దేశించుకుంటున్నది.. అడుగడుగునా అవమానాల నిప్పురవ్వలు ఉవ్వెత్తున ఎగజిమ్ముతున్నా తట్టుకొని తలెత్తుకొని నిలబడి తన ఉనికిని చాటుకుంటున్నది.. అంతరంగంలో ఉద్వేగాల కన్నీటి…

హింసను కోరిన ప్రేమ పెళ్లి

– వరుడి బంధువులపై వ‌ధువు బంధువుల దాడి ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 7: వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఊరినుంచి పరారై పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి ఫొటోలను వాట్సాప్‌ ‌స్టేటస్‌లో పెట్టుకున్నారు. అంతే ఆ ఫొటోలు, వారి ప్రేమ, పెళ్లి యువకుడి బాబాయిపై ఏకంగా కత్తులు, కర్రలతో దాడి చేసే స్థాయికి తీసుకెళ్లింది. ఆ ప్రేమజంట వివాహానికి…

అన్నిటా సగం

నీవో సగం, నేనో సగం ఆకాశంలో, అవనిలో అన్నిటా మనం చెరి సగమంటూ తాయిలాల మాటలతో అనాదిగా మీరంటున్న సగానికేకాదు అసలు మా అస్తిత్వానికే సవాలుగా మిగిలిపోయాము అబలలమై ! నిన్ను అన్నగా, నాన్నగా, తాతగా, మామయ్యగా, బావగా తలచి చెల్లినై, కూతురినై, మనుమరాలిగా, కోడలిగా, ముద్దుల మరదలిగా బహురూపాలుగా విస్తరించి ప్రేమను, కరుణను పంచగల…

99 రోజుల్లో ల‌క్ష్యాల‌ను చేరుకోవాలి

– హౌసింగ్ బోర్డు ప‌రిధిలోని 5వేల రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి – హౌసింగ్ బోర్డు రిజిస్ట్రేషన్ పోర్టల్ ఆవిష్క‌ర‌ణ‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 7:  ప్ర‌జాపాల‌న‌- ప్ర‌గ‌తి నివేదిక 99 రోజుల కార్య‌క్ర‌మంలో భాగంగా హౌసింగ్ బోర్డు ప‌రిధిలో పెండింగ్‌లో ఉన్న ఐదు వేల రిజిస్ట్రేష‌న్‌ల‌ను క్లియ‌ర్ చేస్తామ‌ని రెవెన్యూ, హౌసింగ్,…

31న ల‌క్ష ఇందిర‌మ్మ ఇళ్ల‌ల్లో గృహ‌ప్ర‌వేశాలు

– మంజూరైన ఇళ్ల‌న్నీ గ్రౌండింగ్ కావ‌ల‌సిందే – ల‌బ్దిదారుల‌ను గుర్తించ‌డి – మంజూరైన ఇళ్ల‌కు చెల్లింపులు స‌త్వ‌రం జ‌ర‌గాలి – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 7: రాష్ట్రంలో  ప్ర‌తి పేద‌వాడి ఆత్మ‌గౌర‌వానికి చిహ్నంగా నిలిచేలా  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్ర‌జాప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఇందిర‌మ్మ ఇండ్ల ప‌ధ‌కం అమ‌లు చేస్తోంద‌ని, ఈ…

నాటి జర్నలిజానికి నేటి జర్నలిజానికి ఎంతో తేడా

– విలువలతో కూడిన జర్నలిజాన్ని నడిపిన ఎంఎస్ ఆచార్య – ఆచార్య విగ్రహావిష్కరణలో మంత్రులు దుద్దిళ్ల, పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: ప్రముఖ తెలంగాణ పోరాటయోధుడు, సీనియర్ జర్నలిస్ట్ ఎం.ఎస్.ఆచార్య విగ్రహాన్ని హైదరాబాద్‌లోని గోపనపల్లిలోని జర్నలిస్ట్ కాలనీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ శనివారం ఆవిష్కరించారు. ఆచార్య కుమారుడు మాడభూషి శ్రీధర్ రూపొందించిన…

ఏఐ ఆర్థిక ఆవిష్కరణల కేంద్రంగా హైద‌రాబాద్‌

– ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఆర్థిక సాంకేతిక రంగంలో హైదరాబాద్ గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోందని ఐటి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం నాడు బాచుపల్లిలోని విజ్ణానజ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్  నిర్వహించిన సిఎఫ్…

మ‌హిళ‌లు ఆర్థిక స్వావ‌లంబ‌న సాధించాలి

– పురుషుల కంటే ఎక్కువ క‌ష్ట‌ప‌డితేనే గుర్తింపు – మ‌హిళ‌ల‌కు శుభాకాంక్ష‌లు – బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ – చందాన‌గ‌ర్‌లో మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 7: అమ్మాయిలు తమ కాళ్ల మీద తాము నిలబడి ఆర్థిక స్వావ‌లంబ‌న సాధించే దిశగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆడబిడ్డలకు…

క్లీన్ సిటీగా మార్చాలి

– ప్రతీరోజు చెత్త సేకరణ జరగాల్సిందే – క్యూర్ పరిధిలో ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలి – కొత్త డంప్ యార్డులు అందుబాటులోకి తీసుకురండి – మున్సిపల్ కమిషనర్లతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: నగరాన్ని క్లీన్ సిటీగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 99 రోజుల…