Day March 5, 2026

కాళేశ్వరం కమిషన్‌ ఏర్పాటులో దురుద్దేశ్యం లేదు

– హైకోర్టుకు వివరించిన తెలంగాణ ప్రభుత్వం – అవకతవకలు, డబ్బు దుర్వినియోగంపైనే దృష్టి – తదుపరి విచారణ 12కు వాయిదా వేసిన కోర్టు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 5: ‌కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్‌ ఏర్పాటు వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్‌ ‌జనరల్‌ ఎ. ‌సుదర్శన్‌ ‌రెడ్డి హైకోర్టుకు స్పష్టం చేశారు. ఈ…

రేప‌టినుంచి ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: ‘ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 6 నుంచి 15వ తేదీ వరకు పది రోజులపాటు అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించనున్నట్టు పంచాయతీరాజ్‌, ‌గ్రాణాభివృద్ధి శాఖ తెలిపింది. గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతోపాటు, పరిశుభ్రత, పాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా…

ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి సేవలు ఎనలేనివి

– ఆయన బోధన, సాహిత్య సేవలపై జాతీయ సదస్సు హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 5 : విద్య, సాహిత్య రంగాల్లో ప్రొఫెసర్ ఎస్.లక్ష్మణమూర్తి చేసిన కృషి కొనియాడదగినదని కో-చైర్మన్ డాక్టర్ ఎ.శ్రీనాథ్ అన్నారు. హన్మకొండలోని కాకతీయ ప్రభుత్వ కళాశాల ఇంగ్లీష్ విభాగం, సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దివంగత ప్రొఫెసర్ ఎస్.లక్ష్మణమూర్తి బోధన,…

14 నుంచి టెన్త్ ‌ పరీక్షలు

– వాట్సాప్‌ ‌ద్వారా హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: పదో తరగతి పరీక్షలు ఈనెల‌ 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన హాల్‌టికెట్లను ఎస్ఎస్‌సీ బోర్డు  గురువారం విడుదల చేసింది. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థుల హాల్‌ ‌టికెట్లను వెబ్‌సైట్‌లలో అధికారులు వేర్వేరుగా అందుబాటులో ఉంచారు. తెలంగాణలో విద్యార్థులు తమ…

‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ను విజయవంతం చేయాలి

– మంత్రి సీతక్క ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క జిల్లా సీఈఓలు, డీపీఓలు, డీఆర్‌డీఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం అమలుపై సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా…

ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ

– దిగుమతుల సుంకాలను తిరిగి చెల్లించాల్సిందే – అమెరికన్‌ ‌ట్రేడ్‌ ‌కోర్టు తీర్పు వాషింగ్టన్‌,‌ మార్చి 5: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. దిగుమతులపై విధించిన సుంకాలను తిరిగి చెల్లించాల్సిందేనని ట్రేడ్‌ ‌కోర్టు తీర్పు ఇచ్చింది. ఇటీవల 1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద ట్రంప్‌ ‌విధించిన భారీ…

రాజ్యసభకు నితీశ్‌ ‌నామినేషన్‌

– హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ ‌షా పాట్నా, మార్చి 5: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గురువారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి ఖ్యాతి సింగ్ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ నామినేషన్ పేపర్లను అందజేశారు. రాజ్యసభకు నామినేషన్ దాఖలు…

ఇందిర‌మ్మ‌ రాజ్యం కాదు బుల్డోజ‌ర్ రాజ్యం

– మూసీ బ్యూటిఫికేష‌న్‌కాదు .. లూటిఫికేష‌న్‌ – విధ్వంసం లేకుండా మూసీని అభివృద్ధి చేయ‌వ‌చ్చు – ప్రాజెక్టు పేరుతో పేద‌ల ఇళ్లు కూలిస్తే ఊరుకోం – ఒక్క ఇల్లు కూల్చ‌కుండా నాగోల్ వ‌ద్ద అభివృద్ధి చేశాం – మాది వికాసం.. కాంగ్రెస్‌ది విధ్వంసం – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి …

కిట్స్‌లో రేపు ‘సంస్కృతి-26’ కార్నివాల్

వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 5: విద్యార్థి లోకంలో ఒత్తిడిని నివారించి ఆనందాన్ని నింపేందుకు సంస్కృతి -26 పేరుతో జాతీయస్థాయి సాంస్కృతిక కార్నివాల్‌ను కిట్స్(డబ్ల్యు) నిర్వహిస్తున్నది. ఈ కార్నివాల్ కిట్స్ మ్యూజిక్, డ్యాన్స్ అండ్ ఫైన్ ఆర్ట్స్ (ఎండిఎఫ్) క్లబ్ స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ (సాక్) ఈనెల 6, 7 తేదీలలో నిర్వహిస్తోంది అని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్…