Day March 2, 2026

ప్రజలకు గవర్నర్‌, ‌సిఎం హోలీ శుభాకాంక్షలు

Kokapet Sharada Peetham Land Issue

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 2: ప్రజలకు రష్ట్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ ‌రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి పండుగగా హోలీని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రేమ, ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే పండుగ హోలీ అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సహజ సిద్ధమైన రంగులు, సాంప్రదాయ పద్ధతులతో పండుగను జరుపుకోవాలన్నారు.…

టీచర్ ట్రైనింగ్ సెంటర్లను బలోపేతం చేయాలి

– ప్రభుత్వానికి డీటీఎఫ్ వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: ప్రీ ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు పాఠశాల విద్యను గుణాత్మకంగా మార్చగల సమర్థులైన టీచ‌ర్ల‌ను తయారు చేసే డైట్ వంటి సంస్థలు నేడు తీవ్రమైన అధ్యాపక కొరత, మౌలిక సదుపాయాల లేమితో చతికిలపడుతున్నాయని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) ఆవేదన వ్యక్తం చేసింది.…

ఇ‌జ్రాయిల్‌ ‌దాడులు ఉధృతం

– లెబనాన్‌పై దాడిలో హిజ్బుల్‌ ‌చీఫ్‌ మృతి – సౌదీ వార్త ‘అల్‌ ‌హదత్‌’ ‌ధ్రువీకరణ లెబనాన్‌,‌ మార్చి2: పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. లెబనాన్‌ ‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ ‌దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌ ‌జరిపిన భీకర వైమానిక దాడుల్లో లెబనాన్‌ ‌పార్లమెంట్‌లోని హెజ్‌బొల్లా బ్లాక్‌ అధిపతి మహ్మద్‌ ‌రాడ్‌ ‌మరణించారు. ఆయన…

కూల్చివేత‌ల‌పై రాజ‌కీయ‌ దుమారం

– రియ‌ల్ వ్యాపారుల జోలికెళ్ల‌లేదు – ఇద్ద‌రు మంత్రులు అభాసుపాలు – భూదాన్ భూముల ధ‌ర‌లు పెర‌గ‌డంతో బ‌డాబాబుల క‌న్ను – ఒక మంత్రి బంధువు క‌బ్జాలో 31 ఎక‌రాలు? – ఎక‌రం ఖ‌రీదు రూ.10కోట్లు ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 2 : ఖమ్మం నగరం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని భూదాన్ భూముల్లో 600 నివాసాల…

ఇరాన్‌ ‌దాడులతో బిక్కుబిక్కుమంటన్న దుబాయ్‌

‌- వరుస డ్రోన్‌ ‌దాడులతో ప్రజల్లో భయాందోళనలు అబుదాబి, మార్చి 2:  పర్యాటకులు, ధనవంతులు, వ్యాపారాలకు స్వర్గధామంగా గుర్తింపు పొందిన దుబాయి నగరం ఇరాన్‌ ‌ప్రతీకార దాడులతో వణికిపోయింది. శనివారం నుంచి క్షిపణులు, డ్రోన్లతో వరుస దాడులు చేస్తున్న ఇరాన్‌.. ఆదివారం కూడా దాడి చేసింది. ఈ దాడులను సమర్ధంగా తిప్పికొట్టామని దుబాయి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ…

మహిళా భద్రత, సాధికారతకు సమగ్ర కార్యాచరణ

– పలు కీలక శాఖలతో మంత్రి సీతక్క విస్తృత సమీక్ష – అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మరిన్ని వరాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 2: మహిళా భద్రతను కేవలం చట్టపరమైన అంశంగా కాక మౌలిక వసతులు, సాంకేతికత, అవగాహన, పర్యవేక్షణ, బాధ్యతాయుత పరిపాలనల సమన్వయంతో చూడాల్సిన అవసరం ఉందని మహిళా శిశు సంక్షేమ…

పశ్చిమాసియాలో యుద్ద మేఘాలు

– శంషాబాద్ నుంచి పలు విమానాల రద్దు హైదరాబాద్, మార్చి 2: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ నుంచి విదేశాలకు వెళ్లాల్సిన అనేక విమానాలు రద్దయ్యాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధవాతావరణం కారణంగా విమానాయన సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి దోహా, అబుదాబి, జెడ్డా, సౌదీ అరేబియా వెళ్లాల్సిన విమానాలు…

దుబాయ్‌లో చిక్కుకున్న మంత్రి తుమ్మల  

ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 2 : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్‌లో ఉన్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల న‌డుమ‌ దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌పై దాడుల నేపథ్యంలో విమానాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఆయ‌న‌ పెద్ద అల్లుడు డాక్టర్ శేఖర్ ఇటీవల దుబాయ్‌లో వైద్యుల కాన్ఫరెన్స్ మీటింగ్ కు వెళ్లారు. మీటింగ్ ముగిసిన తర్వాత ఆయన తిరుగు…

టీబీ రోగుల కోసం ‘ప్రాజెక్ట్ ఓజాస్’

– ప్రారంభించిన కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 2: దేశంలో టిబి (క్షయ వ్యాధి) నిర్మూలన లక్ష్యాన్ని సాధించేందుకు కేర్ హాస్పిటల్స్, జగతి ఫౌండేషన్ కలిసి ప్రాజెక్ట్ ఓజాస్ అనే ప్రధాన సిఎస్ఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. హైదరాబాద్‌లో టిబి రోగులకు నిరంతర పోషకాహారం,  మానసిక సహాయం అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఇది…