Day February 25, 2026

పల్లె ప్రకృతి వనంలో 200 చెట్ల నరికివేత

– ప్రకృతి వనాలపై పగబట్టడం దుర్మార్గమైన చర్య – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: కాంగ్రెస్ కబంధ హస్తాల్లో చిక్కుకుని రెండేళ్లుగా విలవిల్లాడుతున్న తెలంగాణలో మనషులనే కాదు.. చివరికి పచ్చని చెట్లను కూడా బతకనివ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రతి పల్లెలో పచ్చదనం ఉండాలనే మహోన్నత…

రాష్ట్రంలో క్షీణించిన శాంతిభ‌ద్ర‌త‌లు

– బాన్సువాడ, కామారెడ్డి, రుద్రూర్ ఘటనలపై చర్యలు తీసుకోవాలి – డీజీపీకి బీజేపీ నాయకుల ఫిర్యాదు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న వరుస హింసాత్మక ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు ఆధ్వర్యంలో బీజేపీ నాయకుల బృందం డీజీపీకి ఫిర్యాదు చేసింది. ప్రధానంగా కామారెడ్డి జిల్లా…

హౌసింగ్ కాలనీ నా మానస పుత్రిక

– సీఎం చేతుల మీదుగా మార్చిలో ప్రారంభోత్సవం – మొదటి దశలో వెయ్యిమంది ఎంపిక – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: తాను ఎంతో మనసు పెట్టి మనస్ఫూర్తిగా 2011లో హుజుర్‌నగర్‌లో ప్రారంభించిన హౌసింగ్ కాలనీని మార్చిలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు నీటిపారుదల, పౌర…

కుమ్మెర ఘ‌ట‌న‌లో హంత‌కుల‌కు ఉరి శిక్ష వేయాలి

– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ – సమాజం తలదించుకునే ఘటన – హంతకులకు అండగా నిలబడ్డ ప్రతి వారూ దోషే – బాధితురాలికి తక్షణ సాయం రూ.లక్ష అందజేత నాగర్‌కర్నూల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో ఇటీవల జాతర సందర్భంగా బలహీనవర్గాల వ్యక్తిపై దాడికి కారకులైనవారికి, పసికందు హంతకులకు శిక్ష…

సీఎంను కలిసి అడోబ్ సీఈవో

– గ్లోబల్ ట్రెండ్స్ అవకాశాలపై చర్చలు  హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: అడోబ్ సీఈవో, తెలంగాణ రైజింగ్-2047 విజన్ బోర్డు సభ్యుడు శంతను నారాయణ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్లోబల్ ట్రెండ్స్ అవకాశాలపై ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలపై శంతను నారాయణ్ చర్చించారు. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్,…

రాజకీయ వాస్తవాల ప్రతిబింబం..లొంగుబాటు ..!

తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు ఉద్యమానికి చెందిన నలుగురు కీలక అగ్రనేతలు లొంగిపోవడం సాధారణ భద్రతా సంఘటనగా చూడలేని పరిణామం. మావోయిస్టు పోలిట్‌బ్యూరో సభ్యుడు, కేంద్ర కమిటీ నాయకుడు తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జి, రాష్ట్ర కమిటీ సభ్యుడు మల్ల రాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర…

నిన్నటివరకు పనికిరాదన్నారు..

“కాళేశ్వరాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండేళ్ళుగా పడావుపెట్టింది. ఒకవైపు ప్రాజెక్టు పనికిరాదంటూనే మల్లన్నసాగర్‌నుండి హైదరాబాద్‌కు నీళ్ళు ఇస్తామనడాన్ని, ప్రాణహిత- చేవెళ్ళ ప్రాజెక్టు లింకును కాళేశ్వరంలో భాగమైన సుందిళ్ళ బరాజ్‌ ‌నుంచి ఎల్లంపల్లికి చేపడుతామనడం చూస్తుంటే కాళేశ్వరం భారీ ప్రాజెక్టు తప్ప నీటి ఎత్తిపోతలకు మరో ప్రత్యమ్నాయం లేదన్నది స్పష్టమవుతుంది ..” నేడు వినియోగంలోకి తెస్తామంటున్నారు కాళేశ్వరంపైన మాట…

బడ్జెట్ అనంతరం బరిలోకి ప్రభుత్వం… 

“పరిషత్ ఎన్నికలు సాధారణంగా పార్టీ గుర్తులపై వాస్తవానికి రాజకీయ పార్టీల మద్దతుతో నిర్వహించ బడుతుండగా… గ్రామస్థాయిలో పార్టీ ప్రభావాన్ని కొలిచే పరీక్షగా ఈ ఎన్నికలు భావించబడుతున్నాయి. అధికార పార్టీకి ఇది తన పాలనపై ప్రజల అభిప్రాయాన్ని అంచనా వేసే వేదిక. ప్రతిపక్షాలకు ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని సమీకరించే అవకాశం. ప్రచార వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, కూటముల…