8వ తరగతి పాఠ్యాంశంలో ’న్యాయవ్యవస్థలో అవినీతి’

– తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు -వెంటనే తొలగిస్తామని ప్రకటించిన కేంద్రం న్యూదిల్లీ, ఫిబ్రవరి 25: ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యాంశంలో ‘న్యాయవవస్థలో అవినీతి’ అంశాన్ని ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో కేంద్రం వెంటనే స్పందించింది. పాఠ్యాంశం లోని భాగాలను తొలగించేందుకు నిర్ణయించింది. పాఠ్యాంశంలో ఆవిధంగా వచ్చి ఉండాల్సింది కాదని, దీనికి బదులు స్ఫూర్తిదాయకమైన విషయాలను రాసి…







