Day February 25, 2026

8‌వ తరగతి పాఠ్యాంశంలో ’న్యాయవ్య‌వస్థలో అవినీతి’

– తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు -వెంటనే తొలగిస్తామని ప్రకటించిన కేంద్రం న్యూదిల్లీ, ఫిబ్రవరి 25: ఎన్‌సీఈఆర్‌టీ  8వ తరగతి పాఠ్యాంశంలో ‘న్యాయవవస్థలో అవినీతి’ అంశాన్ని ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు సీరియస్‌ ‌కావడంతో కేంద్రం వెంటనే స్పందించింది. పాఠ్యాంశం లోని భాగాలను తొలగించేందుకు నిర్ణయించింది. పాఠ్యాంశంలో ఆవిధంగా వచ్చి ఉండాల్సింది కాదని, దీనికి బదులు స్ఫూర్తిదాయకమైన విషయాలను రాసి…

ఆటోవాలాలకు ‘హరీష్ అన్న ఆత్మీయ భరోసా’

– ఆటో కార్మికుల కుటుంబాలకు బీమా భద్రత – ఇప్పటివరకు 18 కుటుంబాలకు ₹36 లక్షల బీమా – తాజాగా రెండు కుటుంబాలకు ₹4 లక్షల చెక్కులు – సొంత ఇంటిని తనఖా పెట్టి కార్మికులకు అండ సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : సిద్దిపేట అభివృద్ధికి ఆటో కార్మికులే నిజమైన బ్రాండ్ అంబాసిడర్లు అని…

మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ

– అభ్యర్థుల వివరాలు విడుదల చేసిన ఎంహెచ్ఎస్‌ఆర్ బోర్డు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఆమేరకు అభ్యర్థుల వివరాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచఎసఆర్‌బీ) విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 28వ తేదీ వరకూ…

చెవి నొప్పితో హాస్పిటల్‌కి వెళితే..

– యువకుడి మృతి – డాక్ట‌ర్ల నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మని కుటుంబీకుల ఆందోళ‌న‌ నిజమాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 25:  జిల్లాలో ఘోరం జరిగిపోయింది. చెవి నొప్పితో ఓ ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌లో చేరిన యువకుడు మృతిచెందటం తీవ్ర విషాదాన్ని నింపింది. చేతికొచ్చిన కొడుకు అర్ధంతరంగా చనిపోవడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో  హాస్పిటల్‌ ‌పరిసరాల్లో…

తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు

– ప్రజలకు గౌరవప్రదమైన సేవలే లక్ష్యం – రెవెన్యూ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…

ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ కార్యకలాపాలపై సాంకేతిక సెషన్

– కిట్స్ వరంగల్‌లో ఘనంగా నిర్వహణ వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: కిట్స్ వరంగల్‌లోని సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, రీసెర్చ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టూడెంట్ అలయన్స్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ లీడర్‌షిప్ కలిసి పాఠశాల పిల్లల కోసం ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ కార్యకలాపాలపై మార్గదర్శకత్వం, సాంకేతిక సెషన్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, సెంటర్…

రేవంత్ ఏ ప‌నిచేసినా రియ‌ల్ ఎస్టేట్ కుట్ర‌

– మూసీ సుంద‌రీక‌ర‌ణ అవ‌స‌ర‌మే – అందుకోసం ఇళ్ల‌ను కూల‌గొడ‌తామంటే ఒప్పుకోం – హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం కేసీఆర్ య‌త్నించారు – రేవంత్ హ‌యాంలో కూల్చిన ఇళ్లు, కూలిన బ‌తుకులే – గాంధీ విగ్ర‌హం కోసం అపార్ట్ మెంట్‌ను కూల‌గొట్ట‌డం అన్యాయం – అపార్ట్ మెంట్వాసుల‌కు అండ‌గా వుంటాం – మాజీ మంత్రి హ‌రీష్‌రావు…

యూట్యూబర్ కోమలి ఆత్మహత్య

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. మణికొండ చిత్రపురి కాలనీలో నివసిస్తున్న ప్రముఖ యూట్యూబర్, విద్యార్థిని కోమలి (21) ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం విశాఖపట్నానికి చెందిన కోమలి హైదరాబాద్‌లో బీఎస్సీ చదువుతూ చిత్రపురి కాలనీలోని బంధువుల ఇంట్లో ఉంటోంది. విశాఖపట్నానికే చెందిన సాఫ్ట్‌వేర్…

ఇంటర్‌ ‌పరీక్షలు ప్రారంభం

–  క్షుణ్ణంగా త‌నిఖీ చేసి పంపిన అధికారులు – ఐదు నిమిషాలు దాటితే అనుమ‌తించ‌ని అధికారులు – ఆల‌స్యంతో కొన్నిచోట్ల ప‌రీక్ష రాయ‌లేక‌పోయిన విద్యార్థులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి 25: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ ‌పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఫస్టియర్‌ ‌పరీక్షలు ప్రారంభం కాగా విద్యార్థులు త‌మ‌కు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు ఉదయాన్నే చేరుకున్నారు.…