Day February 25, 2026

బిష్ణోయ్‌ ‌లీగల్‌ ‌టీమ్‌పై కాల్పులు

– దిల్లీలో గ్యాంగ్‌స్టర్ల కదలికల కలకలం న్యూదిల్లీ,ఫిబ్రవరి 25: దేశ రాజధానిలో మరోసారి గ్యాంగ్‌స్టర్ల కదలికలు కలకలం రేపాయి. తీహార్‌ ‌జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ ‌లారెన్స్ ‌బిష్ణోయ్‌ ‌లీగల్‌ ‌టీమ్‌ను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన దిల్లీలోని రోహిణి ప్రాంతంలో చోటుచేసుకుంది. లారెన్స్ ‌బిష్ణోయ్‌ ‌తరపున కోర్టు కేసులను వాదించే…

యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌నేతల అరెస్టు సిగ్గుచేటు

– కేంద్రం చర్యను తప్పుపట్టిన ఎంపీ ప్రియాంక గాంధీ న్యూదిల్లీ, ఫిబ్రవరి 25:  ఇటీవల దిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్‌ ‌యువ నేతలు భారత్‌- అమెరికా ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ చొక్కాలు విప్పి నిరసన తెలిపారు. సమ్మిట్‌లో నిరసన చేసిన కాంగ్రెస్‌ ‌నేతల్ని పోలీసులు అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్‌ ‌నేత, వయనాడ్‌ ఎం‌పి ప్రియాంక గాంధీ…

ఆర్థిక మూలాలు పెంచేలా ప‌థ‌కాలు రూపొందించాలి

– పశు సంవర్ధక శాఖను అభివృద్ధి పరచాలి – కొత్త ఆలోచనలతోనే శాఖలో మార్పులు – బడ్జెట్ ప్రతిపాదనలు సిద్దం చేయండి – అధికారులతో మంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: పాడి పరిశ్రమ పరిపూర్ణంగా ముందుకు సాగితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బడ్జెట్లో…

పని ‘చే’యని పథకాల అస్త్రం

– సిరిసిల్ల మున్సిపాలిటీలో27 స్థానాలు సాధించిన బీఆర్ఎస్ – తలలు పట్టుకున్న కాంగ్రెస్ నేతలు – నాయకత్వ, స‌మ‌న్వ‌య లోప‌మే కార‌ణం సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర ఫిబ్రవరి25: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘంపై మరోసారి బీఆర్ఎస్ జండా ఎగురవేసింది గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ 22 స్థానాలు గెలుపొందగా ప్రస్తుతం…

రామావతారంలో హనుమంత వాహన సేవ

– యాదగిరిగుట్టలో 8వ రోజుకు బ్రహ్మోత్సవాలు – రాత్రికి క‌నువిందుగా క‌ల్యాణోత్స‌వం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. బుధవారం ఉదయం శ్రీరామ అలంకారంలో హనుమంత వాహన సేవపై యాదగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. లోక కల్యాణం…

సోనియా చలవతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం

– ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం ఆమె మానస పుత్రికలు – డిసెంబర్ 2027 నాటికి దేవాదుల పూర్తి – వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి – సన్న బియ్యం పంపిణీతో పేదల కళ్ళలో వెలుగులు – కాళేశ్వరం బ్యారేజీలో సమగ్ర సాంకేతిక అధ్యయనం – మంత్రి కెప్టెన్…

భూదాన్ భూముల్లో ఇళ్లన్నీ నేలమట్టం

– రెండో రోజూ కొనసాగింపు ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల రెవెన్యూ పరిధి లోని 147,148,149 సర్వే నెంబర్లలో దాదాపు 21 ఎకరాల 7 కుంటల భూదాన్ భూముల ఆక్రమణల తొలగింపు బుధవారం కూడా జరిగింది. రెవెన్యూ, పోలీసులు, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో మంగళవారం కూల్చ‌గా మిగిలిన ఇళ్లన్నింటినీ బుధవారం…

బంజారాల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

– సంత్ సేవాలాల్ చూపిన మార్గాన్ని అనుసరించాలి – మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : రాష్ట్రంలోని బంజారా కులస్తుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అన్ని రంగాలలో బంజారా కులస్తులు అభివృద్ధి చెందాలని పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.…

స్పీకర్ కోర్టులో మరో ఇద్దరి భవితవ్యం

– కడియం, దానంలపై తుది విచారణ – 27, 28వ తేదీల్లో విచారణకు సిద్ధం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవ హారం కీలక దశకు చేరుకొన్నది. ఇప్పటికే 8 మంది విషయంలో స్పీకర్ స్పష్టమైన తీర్పును ఇచ్చారు. వీరు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని తీర్పును ఇచ్చారు. ఇప్పుడు మరో…