Day February 24, 2026

మావోయిస్టు ‌పార్టీకి భారీ దెబ్బ

– డిజిపి ఎదుట లొంగిన ప్రధాన  నేతలు – లొంగిన వారిలో దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, జగన్‌, ‌గంగన్న – 40 ఏళ్ల అజ్ఞాతానికి వీడ్కోలు పలికిన మావోయిస్టులు – వారిపై ఉన్న రివార్డును అందిస్తామన్న డిజిపి – ఇక 11మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 24: తెలంగాణలో నలుగురు…

రజక కుటుంబంపై దాడి అమానుషం

– బాధిత కుటుంబానికి బీజేపీ చీఫ్ రామచందర్ పరామర్శ‌ నాగర్‌కర్నూల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: కుమ్మెర గ్రామంలో మల్లన్న స్వామి జాతర సందర్భంగా గణేష్ అనే వ్యక్తి కుటుంబంపై జరిగిన అమానుష దాడి, రెండు నెలల పసిపాప మృతి ఘటన సమాజాన్ని తీవ్రంగా కలచివేసిందని బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న…

కుట్ర‌లు చేసినా క‌రీంన‌గ‌ర్ కార్పొరేష‌న్ గెలుచుకున్నాం

– భాగ్య‌ల‌క్ష్మి అమ్మ‌వారి ఆశీస్సులే ఈ విజ‌యానికి కారణం – హిందూ స‌మాజానికి ఏ ఆప‌ద వ‌చ్చినా అండ‌గా నిల‌బ‌డ‌తా – ఆల‌యాల‌పై దాడులు కొన‌సాగడం దారుణం – క‌రీంన‌గ‌ర్‌లో ముస్లిం మ‌హిళ‌లు బీజేపీకి ఓట్లేశారు – 2028లో పార్టీని అధికారంలోకి తేవాలి – కేంద్ర‌ మంత్రి బండి సంజ‌య్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 24:…

త్వరలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’

– ప్రతీ ప్రాంతాన్ని వృద్ధి పథంలోకి నడపాలన్నదే మా అజెండా – రాష్ట్ర సమగ్రాభివృద్ధికే ‘క్యూర్, ప్యూర్, రేర్’ – గ్రోత్ ఎక్స్ 2026 సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో త్వరలోనే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’కు శ్రీకారం చుట్టబోతున్నామని ఐటీ,…

ఆదివాసుల జిల్లా ఆదిలాబాద్‌లో ఐటీ టవర్

– జోగు రామన్న కోరిక మేరకు కేసీఆర్ మంజూరు – కొనసాగుతున్న మొదటి దశ పనులు :కేటీఆర్ అదిలాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: తమ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ దూర దృష్టితో రాష్ట్రంలో పది ప్రాంతాల్లో ఐటీ టవర్‌ను నిర్మించాలని ఓ మంచి ఆలోచన చేశారని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఆదివాసుల జిల్లా…

టెన్త్, ఇంటర్ పరీక్షలకు 5 నిమిషాల వరకు అనుమతి

– సీఎస్ రామకృష్ణారావు వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : రాష్ట్రంలో ఇంటర్మీడియట్, ఎస్ఎస్‌సీ పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్ష ప్రారంభం తర్వాత ఐదు నిమిషాల వరకు హాజరయ్యేందుకు అనుమతినిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇంటర్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్…

ఇది హిందూ వ్యతిరేక పాలనకు నిదర్శనం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: చాంద్రాయణగుట్ట బర్కాస్ ప్రాంతంలో గల ద్విముఖి హనుమాన్ ఆలయంపై దుండగులు దాడి చేసి హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అత్యంత అమానుషం, హేయమైన చర్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో హిందూ…

మా కుమారుడి వివాహానికి రండి

– సిద్దరామయ్య, డీకేలకు భట్టి ఆహ్వానం బెంగళూరు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మంగళవారం బెంగళూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో వచ్చే నెల 5వ తేదీన జరగనున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ వేడుకకు విచ్చేసి నూతన…

ఈఎస్‌ఐ హాస్పిటల్స్‌లో నాణ్యమైన వైద్యం

– ఈఎస్‌ఐ వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రి వివేక్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: కార్పొరేట్ హాస్పిటల్స్‌లో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న ఈ కాలంలో ఈఎస్‌ఐ వంటి సంస్థలు కార్మికులకు నాణ్యమైన వైద్యసేవలను అందించడం అభినందనీయమని కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. సనత్‌నగర్ ఈఎస్‌ఐ హిస్పిటల్‌లో మంగళవారం జ‌రిగిన‌…