Day February 24, 2026

కోఠి ఎస్బీఐ ఏటీఎం కాల్పుల కేసు నిందితుల అరెస్ట్‌

– కేసును ఛేదించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: నగరంలోని కోఠి ఎస్బీఐ ఏటీఎం వద్ద గత నెలలో కాల్పులు జరిగిన కేసును టాస్క్ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఈ కాల్పులకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా…

యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు చిబ్ అరెస్ట్

– ఏఐ సమ్మిట్ లో కాంగ్రెస్ నిరసనలు – యూత్ కాంగ్రెస్ చిల్లర చేష్టలపై విమర్శలు న్యూదిల్లీ, ఫిబ్రవరి24: దిల్లీలోని భారత్ మండపంలో ఇటీవల జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సందర్భంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన ‘షర్ట్ లెస్’ నిరసనకు సంబంధించి.. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబు దిల్లీ…

కుమ్మెరలో బీసీ కమిషన్ విచారణ

– బీసీ కుటుంబంపై దాడి అంశంపై నాగర్‌కర్నూల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జి.నిరంజన్, సభ్యులు రాపోలు జైప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. ఈనెల 19న మల్లన్న జాతర సందర్భంగా వెనుకబడిన తరగతులకు చెందిన గణేష్, మోనికపై దాడి, అనంతరం రెండు…

ఇక ‘మీ సేవ’ మొబైల్ యాప్‌లో ఆర్టీసీ బస్ టిక్కెట్

– యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి పొన్నం, ఆర్టీసీ ఎండీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల సౌలభ్యం కోసం మీసేవ మీ టికెట్ మొబైల్ యాప్ ద్వారా సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ…

గణపతి ఆచూకీ కనుగొన్న పోలీసులు

– నేపాల్‌లో ప్రవాసంలో ఉన్నట్లు గుర్తింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: కొన్ని దశాబ్దాలపాటు మావోయిస్టు పార్టీని నడిపించిన ఆగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ రావు ఆచూకీ లభ్యమైంది. కొన్నేళ్లుగా పొరుగునున్న నేపాల్‌లో ఆయన మకాం వేశారు. తీవ్ర అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఉన్నారు. అయితే గణపతిని…

జ‌గ‌న్మోహిని అవ‌తారంలో యాదాద్రి స్వామి

-కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు -వైభవంగా స్వామి వారి  ఎదుర్కోలు మహోత్సవం -ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: బ్రహ్మోత్సవాల్లో భాగంగా  మంగళవారం ఉదయం  స్వామి వారి ఆలయాల్లో నిత్యారాధనల అనంతరం స్వామి వారిని జగన్మోహిని ఆకారంలో అలంకరించి ఆలయ మాడవీధులలో ఊరేగింపు నిర్వహించారు. తూర్పు రాజగోపురం ముందు ప్రధాన అర్చకులు ఉప ప్రధానార్చకులు…

ఒకేచోట 2,160 ఇందిర‌మ్మ ఇళ్లు

– తొలి విడ‌త‌లో వెయ్యిమందికి పంపిణీ – మార్చి మొద‌టి వారంలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం – పార‌ద‌ర్శ‌కంగా ల‌బ్దిదారుల ఎంపిక –  ఒక్కో ఇంటికి రూ.6ల‌క్ష‌ల వ్య‌యం – మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: : రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒకే ప్రాంతంలో 2,160 ఇందిరమ్మ ఇండ్ల…

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగ సంఘాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: ఉద్యోగులకు ప్రమాద బీమా, ఆరోగ్య పథకాలను ప్రకటించడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. టీజీవో, టీఎన్జీవో, రెవెన్యూ, ఉపాధ్యాయ, పెన్షనర్ల తదితర సంఘాల నాయకులు, ఉద్యోగులు ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మంగళవారం కలిశారు. తమ చిరకాల వాంఛను నెరవేర్చారంటూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.…

రెండేళ్లుగా దేవాదుల నుంచి ఒక్క ఎకరా పారలేదు

– నత్తనడకన వరంగల్‌ ‌సూపర స్పెషాలిటీ నిర్మాణం – అసెంబ్లీలో మైక్‌ ‌కట్‌ ‌చేయకుండా చర్చించడానికి సిద్దం – వరంగల్‌ ‌హాస్పిటల్‌ ‌నిర్మాణాలను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు వరంగల్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో దేవాదుల నుంచి  ఒక్క ఎకరా భూమినీ సేకరించలేదని, సాగునీరూ అందించలేదని మాజీ మంత్రి హరీశ్‌…