చారిత్రక ద్రోహానికి పాల్పడిన బీఆర్ఎస్

– నీటి హక్కుపై మాట్లాడే నైతికత ఆ పార్టీకి లేదు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: నీటి హక్కుల గురుంచి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు ఎక్కడిదని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కృష్ణా నదీ జలాల అంశంలో…






