Day February 23, 2026

దిగుమతులపై సుంకాల విధింపు నిలిపివేత

– మంగళవారం నుంచి నిలిపివేస్తున్నట్లు వెల్లడి – అమెరికా కస్టమ్స్ ‌శాఖ ప్రకటన విడుదల – సుప్రీం తీర్పుతో దారికొచ్చిన ప్రభుత్వం వాషింగ్టన్‌,‌ ఫిబ్రవరి 23:  దిగుమతులపై సుంకాల విధింపును మంగళవారం నుంచి నిలిపివేయనున్నామని అమెరికా కస్టమ్స్ ‌శాఖ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక ఎమర్జెన్సీ పేరిట ట్రంప్‌ ‌ప్రభుత్వం విధిస్తున్న సుంకాలు చెల్లవంటూ…

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్(మా) నూతన సంవ‌త్స‌ర‌ డైరీని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ‘మా’ సభ్యుల కోసం చేపడుతున్న ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, హెల్త్ చెకప్‌లు, సభ్యుల సంక్షేమం కోసం ఇతర కార్యక్రమాలు అభినందనీయమని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా తెలిపారు. ప్రజాభవన్‌లో సోమవారం ఉదయం జరిగిన…

పోలీసులపై అసత్య ప్రచారం

-ఫేక్ న్యూస్‌పై మండిపడ్డ హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: పోలీసులపై కొందరు ఉద్దేశపూర్వకంగా ఫేక్ వార్తలు సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండించారు. తన పేరుతో సర్క్యులేట్ అవుతున్న న్యూస్ క్లిప్పింగ్ పూర్తిగా అబద్ధమని, అది ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించేలా ఉందని మండిపడ్డారు. ఒక వ్యవస్థ…

తల్లిదండ్రులు పిల్లలకు బరువు కాదు

– డాక్టర్ అనితా రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: ప్రభుత్వం వృద్ధుల కోసం డే కేర్ సెంటర్ నిర్వహిస్తోందని, వయోవృద్దులు దానిని వినియోగించుకోవాలని అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్‌పర్సన్, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ మెంబర్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యురాలు డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా పరిషత్ ఆవరణలోని సీనియర్ సిటిజన్స్…

కీలక ముందడుగు

– అనాధల ఉపాధిలో ప్రభుత్వం, పరిశ్రమల భాగస్వామ్యానికి శ్రీకారం – ప్రభుత్వం, జీఎంఆర్ ఏరో అకాడమి, ఫిక్కి ఒప్పందాలు – అంగడీ టీచర్లకు అజీమ్ ప్రేమ్ జీ పాఠాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: అనాధ పిల్లల నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన, అంగన్‌వాడీ టీచర్ల వృత్తి నైపుణ్యాభివృద్ధి దిశగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు…

రాహుల్ ప్రధాని అయితేనే వాటికి పరిష్కారం

– కాంగ్రెస్‌ను కనుమరుగు చేయాలని బీజేపీ యత్నం – ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల శిక్షణలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశంలోని రుగ్మతలకు పరిష్కారం లభిస్తుందని, ఆయనను ప్రధానమంత్రిని చేసేవరకు రెండు రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నిరంతరం పనిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి…

వైభవంగా సాగుతున్న యాద‌గిరీశుడి బ్రహ్మోత్సవాలు

– గోవర్ధనగిరిధారిగా దర్శనమిచ్చిన నారసింహుడు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: యాదగిరిగుట్ట శ్రీ లక్క్ష్మీనరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సోమవారం యాదగిరీశుడిని గోవర్ధనగిరిధారి అలంకరణలో భక్తులు సేవించారు. భక్తజన రక్షణే ధ్యేయంగా అవతారాలు దాల్చిన స్వామివారు ప్రకృతి బీభత్సం నుంచి కాపాడే భక్తజన బాంధవుడిగా…

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

– ముగ్గురు జైషే ఉగ్రవాదుల హతం శ్రీనగర్, ఫిబ్రవరి 23 : జమ్మూకశ్మీర్‌లోని కిస్ట్‌వార్ జిల్లాలో ఎన్‌కౌంటర్ జరగగా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు పాకిస్థాన్‌కు చెందిన జైష్ ఎ మహమ్మద్ కోసం పనిచేస్తున్నారని భద్రతాబలగాలు గుర్తించాయి. మంచుతో నిండిన ఛత్రూ అడవుల్లో ఓ కొండ దిగువన గల మట్టి ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న…