Day February 23, 2026

మెట్రో స్వాధీనానికి కేబినెట్ నిర్ణయం

హైదరాబాద్, ఫిబ్రవరి 23: హైదరాబాద్ మెట్రో రైలును ఎల్ అండ్ టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై ప్రకటన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. స్వాధీనం చేసుకునే ప్రక్రియను పర్యవేక్షిం చడానికి మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఈ కమిటీలో మంత్రులు ఉత్తమ్కుమారెడ్డి,…

మూగబోని జ్ఞాపకం.. ఇనుగుర్తి బడి గంట విజయ నాదం

– దశాబ్దాల ప్రస్థానం.. వేల మందికి దిక్సూచి – డీఐజీ, ఏసీపీ, జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దిన నాటి సమయపాలన ఇనుగుర్తి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: కాలం మారుతోంది, భవనాలు మారుతున్నాయి, కానీ ఇనుగుర్తి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆ ‘బడి గంట’ మాత్రం మారలేదు. కొన్ని దశాబ్దాలుగా వేల మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఆ…

ఈడీ కస్టడీకి డాక్టర్‌ ‌నమ్రత

– సరోగసి అక్రమాలపై విచారణ – కోర్టు ఆదేశాలతో విచారణకు సిద్దం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 23: సృష్టి సరోగసీ అక్రమాల కేసులో అరెస్టైన డాక్టర్‌ ‌నమ్రతపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌దర్యాప్తులో మరింత వేగం పెరిగింది. ఈ కేసులో డాక్టర్‌ ‌నమ్రతను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం…

గ్లోబల్ వాల్యూ క్రియేషన్ హబ్‌గా హైదరాబాద్

– రెడీ టు వర్క్‌ ఫోర్స్‌గా తెలంగాణ యువత – ఆవిష్కరణలకు ఊతమిచ్చే ఇన్నోవేషన్ ఎకో సిస్టం – హార్ట్ ఫోర్డ్ ఇండియా టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: ఐటీ మాత్రమే కాక బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, ఏరోస్పేస్, మాన్యుఫ్యాక్చరింగ్, ఫిన్‌టెక్,…

గౌరవెల్లి ప్రాజెక్టుకు లీగల్‌ ‌సమస్యలు

– ప్రాజెక్టు ఆలస్యానికి అదే కారణం – సచివాలయంలో సమీక్షించిన మంత్రులు ఉత్తమ్‌, ‌పొన్నం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 23: అనేక కారణాలు, లీగల్‌ ‌సమస్యల వల్ల గౌరవెల్లి ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టుపై మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌…

జైలులో బాల్క సుమన్‌కు పరామర్శ

– కొప్పుల, కోరుకొండ చందర్‌ల భేటీ – బెయిల్‌ ‌పిటిషన్‌పై వాదనలు రేప‌టికి వాయిదా ఆదిలాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 23: ఆదిలాబాద్‌ ‌జిల్లా జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ‌నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ‌ను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ‌మాజీ ఎమ్మెల్యే కోరుకొండ చందర్‌ ‌సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య పరిస్థితిని,…

కామారెడ్డిలో తగ్గని ఉద్రిక్తత

– ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి అస్వస్థత – పరీక్షించిన వైద్యులు.. విశ్రాంతి తీసుకోవాలని సూచన కామారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: కామారెడ్డిలో ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ ఎమ్మెల్యే కె.వెంకట రమణారెడ్డి సోమవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రెండుమూడు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ పరిణామాల ఒత్తిడి నేపథ్యంలో ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన గృహ నిర్భంధంలో…

జాతీయ సమైక్యతను పెంపొందించిన ఎన్ఎస్ఎస్‌ వలంటీర్లు

– యువజన మార్పిడి కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతి ప్రదర్శన – రెండు జట్లకు ‘కిట్స్‌’ యాజమాన్యం, అధ్యాపకుల అభినందనలు వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమంలో కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (కిట్స్…

రేవంత్‌వి డైవర్షన్‌ ‌పాలిటిక్స్

– డ్రామాలతో కాలం గడుపుతున్న సిఎం రేవంత్‌ ‌- మండిపడ్డ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ ‌సంజయ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 23: సీఎం రేవంత్‌ ‌రెడ్డి డైవర్షన్‌ ‌పాలిటిక్స్ ‌చేస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ ‌విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికలు మొత్తాన్ని ఒక డ్రామా నడిపించారని అన్నారు. తెలంగాణ భవన్‌లో మెతుకు ఆనంద్‌తో కలిసి ఆయన…