Day February 23, 2026

“లడ్డూ” చుట్టూ ఏపీ రాజకీయం!!

AP politics revolves around “Laddu”!!

లడ్డూ వివాదాన్ని కోతిపుండు బ్రహ్మరాక్షసిగా మార్చేసి, భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీ  సే రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నడుస్తుండటం విషాదం. టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీల మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరం, రాజకీయాలకు పరిమితం కావాలి తప్ప ఒక మతం వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండకూడదు. మనోభావాల పేరుతో నడిపే రాజకీయాల వల్ల టీడీడీ ప్రతిష్ట దెబ్బతినే…

ఉన్నత విద్య సంక్షోభం ఆందోళనకర భవిష్యత్తు

ఒకప్పుడు పేరుగాంచిన విద్యా కేంద్రాలు ఇప్పుడు తక్కువ సిబ్బందితో, నిలిచిపోయిన నియామకాలతో, తగ్గుతున్న పరిశోధనతో నడుస్తున్నాయి. ఒకప్పుడు మేధో చర్చలకు దారి చూపిన విభాగాలు ఇప్పుడు ప్రాథమిక విద్యా కార్యకలాపాలు నిర్వహించడానికి కష్టపడుతున్నారు. నియామకాలు, పాలనపై రాజకీయ విభేదాలు పరిపాలన స్తబ్దతను పెంచగా, అవినీతి మరియు భావజాల అనుకూలత ప్రతిభాపరమైన నియామకాలను దెబ్బతీశాయి. దీంతో స్వయం…

నిస్తేజ నవ భారతం.. పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం!

“దేశంలోని సగటు పేదవాడి కంచంలో నేటికీ పోషకాహారం ఒక కలగానే మిగిలిపోయింది. రక్తహీనత అనేది కేవలం ఒక ఆరోగ్య సమస్య కాదు, అది ఒక నిశ్శబ్ద హంతకి. శరీరంలో రక్తం తగ్గి, నిస్సత్తువ ఆవహించి, బతకలేక బతుకుతున్న కోట్లాది మంది తల్లుల ఆక్రందన ఈ సమాజానికి వినిపించడం లేదా? గర్భం దాల్చిన తల్లి రక్తహీనతతో ఉంటే,…

వాట్సాప్‌ ‌ద్వారా విద్యుత్‌ ‌సేవలు

– సేవలను సులభత‌రం చేయాలన్న లక్ష్యం – టీజీఎస్పీడీసీఎల్‌ ‌సీఎండీ ముషారఫ్‌ ‌ఫారూఖీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 23: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ ‌పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్‌) ‌వినియోగదారులకు మరింత సులభమైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. విద్యుత్‌ ‌సేవలను నేరుగా తమ మొబైల్‌ ‌ఫోన్‌ ‌ద్వారానే పొందేలా వాట్సాప్‌ ‌చాట్‌ ‌సేవలను…

బంగ్లాదేశ్‌లో ఆగని దారుణాలు

– హిందూ దివ్యాంగురాలిపై సామూహిక అత్యాచారం ఢాకా ,ఫిబ్రవరి 23: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, అకృత్యాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. తాజాగా మరో దారుణం చోటుచేసుకుంది. చాంద్‌పుర్ జిల్లాలో హిందూ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి 9గంటల సమయంలో ఒంటరిగా ఉన్న దివ్యాంగురాలైన మహిళను ఎత్తుకెళ్లి దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. నిర్మానుష్య…

జాతరలో అమానుష ఘటన

– చర్యలు తీసుకోవాలని డీజీపీకి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌ఫిర్యాదు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: కుమ్మేరా జాతరలో అమానుష ఘటనపై మాజీ మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌డీజీపీకి ఫిర్యాదు చేశారు.  హైదరాబాద్‌లో కార్యాలయానికి సోమవారం వెళ్లి డీజీపీ శివధర్‌ ‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అ‌గ్రకులానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు రజక కులానికి చెందిన రెండు నెలల…

కలుషిత ఆహారం పెట్టారంటూ విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: రాష్ట్రంలో ప్రభుత్వ గురుకుల, ఆశ్రమ పాఠశాలల పరిస్థితితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. నాణ్యత లేని, కలుషిత ఆహారం పెడుతున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచుగా జరుగుతున్న ఫుడ్‌ ‌పాయిజన్‌ ‌ఘటనలతో వందలాదిమంది విద్యార్థినులు అస్వస్థతకు గురై దవాఖానల పాలవుతున్నారు. ఇటీవలే నాగర్‌కర్నూల్‌ ‌సంఘటన మరవకముందే జనగామ జిల్లా పాలకుర్తి…

కేజీబీవీ బెడ్స్ ‌టెండర్లలో రూ.100 కోట్ల కుంభకోణం

– లోకాయుక్తలో బీఆర్‌ఎస్‌వీ నేత గెల్లు ఫిర్యాదు ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23:కేజీబీవీ బంకర్‌ ‌బెడ్స్ టెండర్లలో జరిగిన రూ.100 కోట్ల కుంభకోణంపై వెంటనే సీబీఐ విచారణ జరపాలని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. దీనిపై లోకాయుక్తలో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంభకోణం విషయంలో…

లోయలో పడ్డ బస్సు: 18మంది మృతి

ఖాట్మండ్, ఫిబ్రవరి 23: నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ధాడింగ్ జిల్లాలో ఓ ప్రయాణికుల బస్సు లోయలో పడి 18మంది మృతిచెందారు. మరో 28మంది గాయపడ్డారు. పొఖారా నుంచి కాఠ్‌మాండూ వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. బస్సు అదుపుతప్పి త్రిశూలీ నదిలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 45 Tందికి పైగా ప్రయాణికులు…