Day February 21, 2026

మహిళల ఆర్దిక వృద్ధితోనే దేశ ప్రగతి

– కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే మహిళా సాధికారత – కేంద్ర మంత్రులను ఆకట్టుకున్న మంత్రి సీతక్క ప్రసంగం – తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్న వక్తలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: మహిళా సాధికారతే దేశ ప్రగతికి పునాది అని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క…

దిల్లీలో ఉగ్ర కుట్రకు లష్కరే ప్లాన్

– ఆలయాలే లక్ష్యంగా దాడికి స్కెచ్ – నిఘా వర్గాల హెచ్చరికలు జారీ – ఇతర నగరాల్లోనూ పేలుళ్లకు కుట్ర న్యూదిల్లీ, ఫిబ్రవరి 21: దేశ రాజధాని దిల్లీలో మరోసారి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తయిబా(ఎల్ఈటీ) కుట్ర పన్నింది. ఈ మేరకు నిఘా వర్గాల హెచ్చరికలతో దిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.…

అన్ని దేశాలపై 10 శాతం సుంకాల విధింపు

– ఈనెల 24 నుంచి అమలులోకి – సుప్రీం తీర్పు తర్వాత ట్రంప్ ప్రకటన – వాణిజ్య దిగ్బంధం విధిస్తానని హెచ్చరిక న్యూదిల్లీ, ఫిబ్రవరి 21: ప్రపంచ దేశాలపై అమెరికా విధించిన సుంకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని దేశాలపై 10శాతం సుంకాలు విధిస్తున్నట్లు…

ప్రధాని కొత్త నివాసం కోసం మురికివాడల ఖాళీ

– 700 కుటుంబాలకు నోటీసులిచ్చిన అధికారులు – క‌చ్చిత‌మైన గ‌డువు, పున‌రావాసంపై స్ప‌ష్ట‌తా లేవు ~ స్థానికుల్లో ఆందోళ‌న‌లు న్యూదిల్లీ, ఫిబ్రవరి 21 : దేశ రాజధాని న్యూదిల్లీలో ప్రధాని నూతన నివాస నిర్మాణ ప్రభావం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మురికివాడల్లో నివాసముంటున్న కుటుంబాలపై పడింది. అక్కడి నుంచి ఖాళీ చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ…

1,100 ఫైల్స్ దగ్ధం : డేటా రికవరీ కష్టం

– కేసుల దర్యాప్తులో ఎఫ్‌ఎస్ఎల్‌ ఎంతో ముఖ్యం – ఫోరెన్సిక్ ల్యాబ్‌ ప్రమాదంపై ప్రత్యేక బృందం దర్యాప్తు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్‌ఎస్ఎల్‌)లో ఈనెల 7న జరిగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న నాగ్‌పూర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ బృందం 1,100…

రాష్ట్రంలో నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్లు

– రాష్ట్రప్రభుత్వ విన్నపాన్ని మన్నించిన సీసీఐ -కేంద్ర మంత్రులు కిషన్‌ ‌రెడ్డి, బండిలు వెంటనే స్పందించారు – పత్తి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి – వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 21: రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్లు కొనసాగుతాయని, ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల…

“హరిత శక్తి ” వైపుగా తెలంగాణా అడుగులు ..!

తెలంగాణ రాష్ట్రం కేవలం ఐటీ రంగంలోనే కాకుండా, ఇంధన రంగంలో కూడా దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో గ్రీన్ ఎనర్జీ (హరిత శక్తి) కీలక పాత్ర పోషిస్తోంది. బొగ్గు ఆధారిత విద్యుత్ నుండి పర్యావరణ హితమైన సౌర, పవన శక్తి వైపు మళ్లడం ఇప్పుడు ఒక అవసరంగా మారింది.…

ఎవరికీ ఎవరు ప్రత్యామ్నాయం ..?

political parties

కాంగ్రెస్‌ ‌పార్టీకి ప్రత్యమ్నాయం తామేనంటోంది బిజెపి. తమకెవరూ ప్రత్యమ్నాయం కాదంటోంది కాంగ్రెస్‌. అం‌దుకు తాజా మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలే నిదర్శనమంటున్నారు పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌కుమార్‌గౌడ్‌. ‌గతంలో బిఆర్‌ఎస్‌ ‌కూడా ఇలానే తమకు ప్రత్యమ్నాయ పార్టీ ఏదీ లేదని చెప్పుకుంది. కానీ. 2023 అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీ అభిప్రాయాన్ని తలకిందులు చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన…