Day February 21, 2026

క్రీడలపై ఆసక్తి పెరిగేందుకే ‘ఖేలో భారత్’

– పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు కార్యక్రమంలో రామచందర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: యువతకు క్రీడలపై ఆసక్తి పెరగాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖేలో భారత్ అనే కార్యక్రమం ప్రారంభించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు ప్రధాని మోదీ అన్ని క్రీడలను ప్రోత్సహించారని, భారతీయ క్రీడాకారులకు…

రైతు వ్యతిరేక విధానాలు ఆపకపోతే ఉద్యమిస్తాం

– బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు లక్ష్మీనర్సయ్య హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: రైతు వ్యతిరేక విధానాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా  నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావును కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రంలో రైతులు ఆర్థికంగా, వ్యవసాయపరంగా తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం…

హీలింగ్ కేపిటల్‌గా హైదరాబాద్

– డేటా సైన్స్, డిజిటల్ ఆవిష్కరణలతో ‘హెల్త్ కేర్‌’ అనుసంధానం – సైన్స్, డేటా, హ్యూమానిటీ కలిసి పనిచేస్తేనే సమాజానికి మేలు – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: ఫార్మా రాజధానిగా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న హైదరాబాద్ ను హీలింగ్ కేపిటల్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా…

గడ్డి మందుతో ప్రాణాలు పోతున్నాయ్‌

– దానిని వెంటనే నిషేధించాలి – మాజీ ఎంపి బి.వినోద్‌ ‌డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 21: మనుషుల ప్రాణాలను హరిస్తున్న పారాక్విట్‌  ‌డిక్లోరైడ్‌ ‌గడ్డి మందు వాడకుండా నిషేధం విధించాలని, దీనిపై ప్రభుత్వం ఆలోచన చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ ‌కుమార్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ప్రతి నెలా ఈ మందు తాగి పదుల…

ఓపెన్‌ ‌స్కూల్‌ ‌టెన్త్, ఇం‌టర్‌ ‌షెడ్యూల్‌ ‌విడుదల

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 21: తెలంగాణ ఓపెన్‌ ‌స్కూల్‌ ‌సొసైటీ  2026 సంవత్సరానికిగానూ 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ ‌పబ్లిక్‌ ‌పరీక్షల టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు ఇప్పుడు పూర్తి షెడ్యూల్‌ను చూసుకోవాలని సూచించింది. షెడ్యూల్‌ను పూర్తిగా తేదీల వారీగా పరిశీలించుకోవాలని పేర్కొన్నది. తాజా టైమ్‌టేబుల్‌ ‌ప్రకారం.. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ‌థియరీ పరీక్షలు…

బ‌డికి తాళం.. రోడ్డుపై పిల్ల‌ల‌కు పాఠాలు

– ఇది కాంగ్రెస్ మార్కు పాల‌న‌కు ఉదాహ‌ర‌ణ‌ – హ‌రీష్‌రావు ఎద్దేవా సిద్దిపేట‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 21: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్‌లో ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌కు యజమాని తాళం వేశాడు. తరగతి గదిలో పుస్తకాలు పట్టుకుని కూర్చోవాల్సిన పసి పిల్లలు ఈరోజు రోడ్డు మీద కూర్చుని వియ్ వాంట్…

పసి పిల్లలపై లైంగిక దాడులు

– 33 మంది బాలలకు నరకం చూపిన దంపతులు – మరణ శిక్ష విధించిన కోర్టు లక్నో,ఫిబ్రవరి21: అభంశుభం తెలియని పసి పిల్లలపై కొందరు మానవ మృగాలు లైంగిక వేధింపులకు పాల్పడ్డ కేసులో దంపతులకు మరణశిక్ష పడింది. పదేళ్లలో 33 మంది బాలురపై లైంగిక దాడికి పాల్పడటంతోపాటు ఆ దృశ్యాలను చిత్రీకరించి విదేశాలకు పంపించిన ఈ…

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

 బైక్ ను ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి కరీంగనర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి రాజీవ్ రహదారిపై బైక్ ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తాన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హుస్నాబాద్ నుంచి తోటపల్లికి వెళ్తుండగా…

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

– మీడియా అకాడమి ఛైర్మన్‌ శ్రీ‌నివాసరెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 21: జర్నలిస్టుల సంక్షేమానికి మీడియా అకాడమి కట్టుబడి ఉందని చైర్మన్‌ ‌కే.శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. తెలంగాణ మీడియా అకాడమిలో 2వ పాలకమండలి సమావేశం చైర్మన్‌ ‌శ్రీనివాస్‌ ‌రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 8 జిల్లాలకు చెందిన జర్నలిస్టులకు…