Day February 20, 2026

మేడారం జాతరపై కాఫీ టేబుల్ బుక్

– ఆవిష్కరించిన మంత్రి సీతక్క – మేడారం జాతరకు అంతర్జాతీయ వారసత్వ గుర్తింపునకు యత్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: సమ్మక్క సారలమ్మ జాతర ఆదివాసుల ఆత్మగౌరవానికి, తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. గాడెస్ ఆఫ్ ఫోక్- సమ్మక్క సారలమ్మ…

ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలు, ప్రత్యేక శిక్షణ

– డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యం – కానిస్టేబుల్ సౌమ్య బలిదానం వృథా పోనివ్వం – ఎక్సైజ్ అధికారుల డైరీ ఆవిష్కరణలో మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ప్రొహిబిషన్ అండ్…

ఏఐకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం

– భారత్‌ను ప్రపంచ ఏఐ పవర్‌హౌస్‌గా నిర్మించాలి – తెలంగాణలో ఏఐ స్టార్టప్ విలేజీ ఏర్పాటుకు సిద్ధం – దిల్లీలోని ఏఐ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 20: యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ…

పంచాయతీలకు మూడో విడత కేంద్ర నిధుల విడుదల

– తెలంగాణకు రూ.387.53 కోట్లు – ఇంకా కేంద్రం వద్ద పెండింగ్‌లో రూ.2000 కోట్లు – మిగతావి త్వరగా విడుదల చేయాలి: మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: గ్రామ పంచాయతీల ఎన్నికలు పూర్తవడంతో 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన పెండింగ్ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నది. ఈ క్రమంలో మూడో విడతగా…

నువ్వు గింజవైతే! – 1

గాలిబ్ వాక్య వారసత్వం దాసరాజు రామారావు “Heart it is, not brick or stone Why shouldn’t it feel the pain? Let none tyrannize this heart Or I shall cry again and again” ప్రఖ్యాత ఉర్దూ, పార్శీ కవి సామ్రాట్ గాలిబ్ (మిర్జా అసదుల్లా బేగ్ ఖాన్…

కల్పం!

మెరుపు తీగెలు మా అమ్మ నా చెయ్యి పట్టుకుందో… నేనే మా అమ్మ చెయ్యి పట్టుకున్నానో… తెలీదు. అదే విషయం అమ్మని అడిగాను.           ముందుకు చూడమన్నట్టు కళ్ళతో సౌజ్ఞగా చూసింది.           చూశాను. నల్లగా వుంది. ‘ఏమిటిది?’ అని గొణుక్కున్నాను. ‘తారు’ నా పక్కన వున్నవారెవరో కళ్ళకు కనిపించినదాన్ని గురించి చెబుతున్నట్టున్నారు. మరెవరో తమ…

ఏకలవ్య కాలనీ కథలకు కొలకలూరి భాగీరథి పురస్కారం

రచయిత, కవి, విమర్శకులు పలమనేరు బాలాజి రాసిన ‘ఏకలవ్య కాలనీ’ కథాసంపుటికి ‘కొలకలూరి భాగీరథీ కథానిక పురస్కారం- 2026’ లభించింది. ఫిబ్రవరి 26వ తేదీ హైదరాబాదు, తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగే కార్యక్రమంలో కొలకలూరి భాగీరధి కథానిక పురస్కారాన్ని పలమనేరు బాలాజీకి అందజేస్తున్నట్లు కొలకలూరి సాహిత్య పురస్కారాల  నిర్వాహకులు, ద్రావిడ విశ్వవిద్యాలయ పూర్వ ఉపాధ్యక్షులు, పద్మావతి మహిళా…

ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల

(గత వారం తరువాయి భాగం) సోషల్ మీడియా సాహిత్య విమర్శ మీరు గమనించినమేరకి ఎలా ఉంది?  ప్రాధమికంగా ‘సోషలైజింగ్’ అంటేనే నలుగురితో కలసిమెలసి, అందర్నీ కలుపుకుపోగలగడం అయినప్పుడు, సోషల్ మీడియాలో ‘విమర్శ’ అనే పదం విరోధాభాసలా ధ్వనిస్తోంది. సోషల్ మీడియాలో సాహిత్య విమర్శ లేదు, ఉండదు. ఇక్కడ లెక్కలన్నీ ‘అల్గారిథమ్స్’ నడిపిస్తే నడిచేవే తప్ప రచనల్లో…