Day February 20, 2026

కర్రెగుట్టల్లో పేలిన ఐఈడీ బాంబు.. జవానుకు గాయాలు

ములుగు, ఫిబ్రవరి 20: తెలంగాణ, చత్తీస్ ఘడ్ సరిహద్దులోని ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం పామునూరు సమీపంలోని కర్రెగుట్టలో జవానులు సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా ఐఈడీ బాంబు పేలి జవానుకు గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్రెగుట్టల్లోని పామునూరు, జెల్లా గ్రామాల సమీపంలో 39 బెటాలియన్ సీఆర్పీఎఫ్ బృందాలు శుక్రవారం సెర్చ్…

ఆయిల్ పామ్ సాగుతో రైతుల‌కు మహర్దశ

– ఈ ఏడాది 1.25 లక్షల ఎకరాల్లో సాగు – రూ.456 కోట్లు కేటాయింపు – స్వ‌యంస‌మృద్ధికి  70 లక్షల ఎకరాల్లో సాగు చేయాలి –  మంత్రి తుమ్మల కామారెడ్డి, ప్ర‌జాతంత్ర‌,ఫిబ్ర‌వ‌రి 20: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుతో రైతాంగానికి మహర్దశ పట్టనుందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత & జౌళి శాఖల మంత్రి శ్రీ…

ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ ఆందోళన

– అమెరికాతో ట్రేడ్ డీల్‌కు వ్యతిరేకంగా చొక్కాలు విప్పి నిరసన – కీలక నాయకుల అరెస్ట్ దిల్లీ, ఫిబ్రవరి 20 : దిల్లీ వేదికగా జరుగు తున్న అంతర్జాతీయ ఏఐ సదస్సులో యూ త్ కాంగ్రెస్ నేతలు గందరగోళం సృష్టిం చారు. సదస్సు జరుగుతున్న వేదిక వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి ఆందోళన…

‘సమ్మిట్’లో కాంగ్రెస్ అల్లర్లు దురదృష్టకరం

– రాజకీయ లాభాల కోసం దేశాన్ని చిన్నబుచ్చే యత్నం – అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్ఠకు భంగం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: దేశం గ్లోబల్ టెక్నాలజీ శక్తిగా ఎదుగుతున్న సమయంలో జరిగిన అంతర్జాతీయస్థాయి ఏఐ సమ్మిట్ ను కాంగ్రెస్ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించారని కేంద్ర…

క్ర‌మ‌శిక్ష‌ణతోనే విజ‌యం సాధ్యం

– నైపుణ్యాన్ని మ‌రింత పెంచుకోవాలి – ఆట‌ల్లో లీన‌మైతేనే జీవితం బాగుంటుంది – మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి – అట్టహాసంగా సీఎం కప్ 2025 సెకండ్ ఎడిషన్ ప్రారంభం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 20:  ఆటల్లో క్రమశిక్షణ ఉంటేనే విజయం సాధ్యమ‌ని మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో శుక్ర‌వారం అట్టహాసంగా ప్రారంభమైన సీఎం…

ట్రంప్ భారీ సుంకాలను కొట్టివేసిన సుప్రీంకోర్టు

ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్,ఫిబ్రవరి 20: అమెరికా తన దాదాపు అన్ని వాణిజ్య భాగస్వామ్య దేశాల నుండి వచ్చే దిగుమతులపై విధించిన భారీ సుంకాలను (Tariffs) సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. అధ్యక్షుడు ట్రంప్ తన అధికార పరిధిని అతిక్రమించారని కోర్టు పేర్కొంది. ఇది ఆయన రెండో విడత ప్రభుత్వ అజెండాకు ఎదురుదెబ్బగా పరిణమించింది. 6-3 తేడాతో వెలువడిన…

డ్రగ్స్ స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్

సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురిని ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారం మేరకు మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు అమీన్‌పూర్‌లోని ఓ మార్బుల్ షాపుపై దాడి చేశారు. నిందితుల వద్ద వున్న 2.7 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను…

డిజిటల్ గవర్నెన్స్ లో రోల్ మోడల్ గా తెలంగాణ

– ట్రాన్స్ ఫార్మేషన్ టూల్ గా టెక్నాలజీ – సామాన్యుల‌కు చేరువ‌గా ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం – మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు – ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ చర్చా కార్యక్రమం న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, పిబ్ర‌వ‌రి 20:  ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ను సామాన్యుడికి చేరువ…

కాంగ్రెస్‌ నేత జీవన్‌ ‌రెడ్డికి అస్వస్థత

– హుటాహుటిన నిమ్స్‌కు తరలింపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 20: కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌ ‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ ‌నిమ్స్ ‌హాస్పిటల్‌కు తరలించారు. ఫుడ్‌ ‌పాయిజన్‌ అయిందని  కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా, జీవన్‌ ‌రెడ్డి కొంత‌కాలంగా కాంగ్రెస్‌ ‌పార్టీలో…