Day February 20, 2026

శతాబ్ధంలో కొత్త శబ్ధం…

“దేశ ఆర్థిక బలం కోసం, మానవాభివృద్ధి పేరుతో సంతానోత్పత్తిని తగ్గించే చర్యలు కొనసాగుతున్నప్పుడూ జనాభాలో తగ్గుముఖం పడుతూనే వస్తోంది. అప్పటికి ఆర్థిక బలమే నిజమైన నినాదం… మూలాలు అంటూ హిందూ సమాజానికి పిలుపునిచ్చి ముందుకు తీసుకెళ్లారు… మరో పక్క ముస్లిం వర్గంలో మాత్రం పిల్లలు భవిష్యత్తు దేవుళ్లగా పరిగణించి ముందుకెళ్తున్నా వాళ్లనూ జనాభా సమతూకంలో ఉండాలని…

ఓ మహాత్మా మన్నించు..!!

“మహాత్మ మన్నించు..! కాంగ్రెస్‌ పాలకులు నిన్ను నడి బజారుకీడ్చారు. బతికి ఉన్నప్పుడు గాడ్సే కంటే దారణంగా నువ్వు చనిపోయిన తర్వాత అభివృద్ధి పేరుతో కాంగ్రెస్‌ పాలకులు నిన్ను మరోసారి చంపేస్తున్నారు. ప్రజల మనస్సులో మహాత్ముడిగా నిలిచిపోయిన నీ రూపాన్ని బజారులో విగ్రహం పెట్టేందుకు నిన్ను ప్రజల దృష్టిలో విలన్‌గా మార్చే కుట్రలు  సర్కార్‌ చేస్తుంది.మధ్య భారత్‌లో…

నలుగురికి ఉద్యోగాలిచ్చేస్థాయికి ఎదగాలి

– సిద్దిపేట యువతకు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ మా లక్ష్యం – పట్టణాన్ని అతిపెద్ద ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చాం – పట్టుదల ఉంటే పేదరికం అడ్డుకాదని టైలర్, ఆటో డ్రైవర్ పిల్లలు నిరూపించారు ‘హరీష్ అన్న ఉద్యోగ యాప్‌’ ప్రారంభ కార్యక్రమంలో హరీష్‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: హైదరాబాద్ వెళ్లి వేలు ఖర్చుపెట్టే బదులు…

మత్స్యావతార అలంకారంలో నారసింహుడు

– యాదాద్రిలో వైభవంగా బ్రహ్మోత్సవాలు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 మహిమాన్విత యాదగిరిగుట్టపై పంచ నారసింహుడిగా కొలువైన దేవదేవుడి మత్స్యావతార అలంకార వైభవం భక్త జనులను అలరించింది. లక్క్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు శుక్రవారం నిత్యపూజ కైంకర్యాల అనంతరం మూలమంత్ర, మూర్తి మంత్ర హోమాలను వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని అభిషేకించి మత్స్యావతారుడిగా అలంకరించి…

మహిళా భద్రతా విభాగానికి రూ.50 లక్షల విరాళం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: రాష్ట్రంలోని మహిళల రక్షణ, భద్రత కోసం సేవలందిస్తున్న పోలీసు శాఖలోని మహిళా భద్రతా విభాగానికి(ఉమెన్ సేఫ్టీ వింగ్) విరాళం అందింది. తార్నాక మహిళా సమాజం తరపున విజయలక్ష్మి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు  డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డిని శుక్రవారం కలిసిన ఆమె…

డిజిటల్ గవర్నెన్స్ లో రోల్ మోడల్ గా తెలంగాణ

– ‘తెలంగాణ రైజింగ్’లో ట్రాన్స్ ఫార్మేషన్ టూల్ గా టెక్నాలజీ – కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ స్ సామాన్యుడికి చేరువ చేయాలన్నదే మా తపన – ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ చర్చా కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, పిబ్ర‌వ‌రి 20:  ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, బ్లాక్ చెయిన్ లాంటి కటింగ్…

జిల్లాస్థాయి కమిటీలను వారంలో పూర్తి చేయాలి

– సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: జిల్లాస్థాయి అక్రెడిటేషన్ కమిటీలను వారం రోజులలో పూర్తి చేయాలని డీపీఆర్వోలను సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. శుక్రవారం నాంపల్లిలోని తెలగాంణ మీడియా అకాడమీ ఆడిటో రియంలో అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ…

భారత పౌరులకు వీసా సర్వీసుల పునరుద్ధరణ

– బంగ్లాదేశ్‌ ‌ప్రభుత్వ కీలక నిర్ణయం న్యూదిల్లీ, ఫిబ్రవరి 20: ఇండియాతో సంబంధాల పునరుద్ధరణ దిశగా తారిఖ్‌ ‌రెహ్మన్‌ ‌సారథ్యంలోని బంగ్లాదేశ్‌ ‌ప్రభుత్వం తొలి అడుగు వేసింది. భారతీయ పౌరులకు వీసా సర్వీసులను దిల్లీలోని బంగ్లాదేశ్‌ ‌హై కమిషన్‌ ‌శుక్రవారం పునరుద్ధరించింది. దీంతో రెండు నెలులుగా నిలిచిపోయిన వీసా సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. బీఎన్‌పీ నేత…

ఎస్‌ఐఆర్‌కు సన్నాహాలు ముమ్మరం

– ఏఈఆర్‌ఓలకు సీఈవో శిక్షణ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌,  ఫిబ్రవరి 20: ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)కు సంబంధించి సన్నాహకాలను వేగవంతం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి శిక్షణ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని…