Day February 19, 2026

ఓటరు జాబితాల్లో పారదర్శకత పాటించాలి

– రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి – నాలుగు జిల్లాల ఈఆర్వోలకు శిక్షణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : ఎన్నికల జాబితాల ఖచ్చితత్వాన్ని కాపాడడం ఈఆర్వోల కీలక బాధ్యత అని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాల్లో చేర్చడంతోపాటు, అనర్హుల పేర్లను…

ఉద్య‌మ‌కారుడిపై ఇంత క‌క్ష‌సాధింపా?

– బాల్క‌ సుమ‌న్‌ను విడుద‌ల చేయాలి – బూతులు తిట్టిన బీజేపీ నాయ‌కుల‌పై కేసులుండ‌వు – ప్ర‌శ్నించిన బీఆర్ఎస్ నేత‌ల‌పై కేసులా? – పోస్టింగ్‌ల కోసం తొత్తులుగా వ్య‌వ‌హ‌రించొద్దు – మాజీ మంత్రి హ‌రీష్‌రావు ఆదిలాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 19: తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న విద్యార్థి నాయకుడు బాల్క సుమన్‌తోపాటు రాజిరెడ్డి, అనిల్ లక్ష్మీకాంత్‌లను…

పెండింగ్‌లో 95శాతం హామీలు!

– ఈ సారి బడ్జెట్‌లో వీటికి కేటాయింపులు జరపాలి – ఇప్పటివరకు మహాలక్ష్మి పథకం అమలు కాలేదు – రైతుబంధు పెంచనందుకు క్షమాపణలు చెప్పాలి – యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి – ఆరు గ్యారంటీలు అమలు ఏంచేశారు? – వృద్ధులకు రూ.4వేల పింఛను మాటేంటి? – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ హైదరాబాద్,…

26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

– తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం – 28న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఉప ముఖ్యమంత్రి భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: ఈనెల 26 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై…

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్

– దేవ్‌జీ లక్ష్యంగా కూంబింగ్ – ఐదుగురు మావోయిస్టుల మృతి రాయపూర్, ఫిబ్రవరి 19: ఛత్తీస్‌గఢ్‌లో గురువారం భారీ ఎన్‌కౌంటర్ జ‌ర‌గ‌గా ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టు అగ్రనేత, పార్టీ కార్యదర్శి దేవ్‌జీ లక్ష్యంగా కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. కర్రెగుట్టల్లో తలదాచుకున్న మావోయిస్టులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. వెంటనే…

రాష్ట్ర‌ ముఖ్య నేత‌ల‌తో ఏఐసీసీ అగ్రనేతల భేటీ

– పలు కీలకాంశాలపై చర్చ – మంత్రివర్గ విస్తరణ విషయం చర్చకు రాలేదు – హామీలన్నీ అమలు చేశాకే ఎన్నికలకు : టీపీసీసీ చీఫ్ దిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: దిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ ముఖ్య నేతలతో ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసి వేణుగోపాల్‌లు గురువారం…

ప్రేరణగా నిలిచే ఛత్రపతి శివాజీ జీవితం

-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బీజేపీ సికింద్రాబాద్ డివిజన్, జిల్లా నాయకులతో కలిసి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాచందర్‌రావు ఆయనకు గురువారం పుష్పాంజలి ఘటించారు. శివాజీ మహరాజ్ అపార ధైర్యం, దూరదృష్టి నాయకత్వం, స్వరాజ్యంపై ఆయనకు ఉన్న అచంచల నిబద్ధతను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.…

ఆవిష్కరణల ముసుగులో మేధో చౌర్యం

భారతదేశం ‘ఏఐ’ సూపర్ పవర్‌‘గా ఎదగాలని కలలు కంటున్న తరుణంలో, దిల్లీ వేదికగా జరిగిన ‘ఇండియా ఏఐ  ఇంపాక్ట్ సమ్మిట్ 2026′ లో చోటుచేసుకున్న ఘటన యావత్ విద్యా ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ‘రోబోటిక్ డాగ్‘ వివాదం కేవలం ఒక విద్యాసంస్థ చేసిన పొరపాటు మాత్రమే కాదు; అది మన దేశ పరిశోధనా రంగంలో వేళ్లూనుకున్న అనైతిక ధోరణులకు అద్దం పడుతోంది. న్యూదిల్లీలో…

ప్రజాస్వామ్యం అంటే కప్పల తక్కెడ కోతి కొమ్మచ్చి!

“భారత ప్రజాస్వామానికి అత్యంత కీలకమైన పరీక్ష ఇక్కడే ఉంది. భారత పార్లమెంటరీ ఎన్నికల రాజకీయాలలో  పార్టీలూ, సిద్ధాంతాలూ, భావజాలాలూ, నిబద్ధతలూ, విధేయతలూ, కనీసం సిగ్గు ఎగ్గులూ ఏమీ లేవని, అధికార కాంక్ష, ప్రతిఫలాపేక్ష, లాభాపేక్ష, స్వార్థం, అవకాశవాదం మాత్రమే ఉన్నాయని దశాబ్దాలుగా రుజువవుతున్న విషయమే మళ్లీ ఒకసారి రుజువయ్యే మహత్తర అవకాశాన్ని తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు…