దక్షిణ మండల విద్యుత్ సంస్థలో అవినీతి

– 8మంది ఇంజనీర్ల సస్పెన్షన్ – ప్రభుత్వ సంచలన నిర్ణయం హైదరాబాద్,ప్రజాతంత్ర,ఫిబ్రవరి 19: దక్షిణ మండల విద్యుత్ సంస్థలో అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఎనిమిదిమంది ఇంజినీర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజిలెన్స్ విచారణలో అవినీతి ఆరోపణలు నిజమని తేలడంతో ఈ చర్యలు తీసుకుంది.…







