Day February 19, 2026

హైదరాబాద్-జకార్తా మధ్య టెక్నాలజీ స్కిల్ కారిడార్

– ఇండోనేషియా డిజిటల్ ప్రతిపాదనకు తెలంగాణ సానుకూలత – ‘నేషనల్ డిజిటల్ రోడ్ మ్యాప’కు సాంకేతిక సహకార – మంత్రి శ్రీధర్‌బాబుతో ఇండోనేషియా అత్యున్నతస్థాయి బృందం భేటీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: హైదరాబాద్ – జకార్తా నగరాల మధ్య సాంకేతిక నైపుణ్యాల మార్పిడి కోసం ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం సుముఖంగా…

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ కమిటీలో మార్పు

– స్పెషల్ అవార్డ్స్ విభాగం జ్యూరీ చైర్మన్ గా తమ్మారెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: రాష్ట్ర ప్రభుత్వం సినిమా రంగానికి ఇచ్చే అత్యున్నత పురస్కారాలైన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ పక్రియను వేగవంతం చేసింది. ఈ క్రమంలో జ్యూరీ కమిటీలో కీలకమైన మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో భాగంగా…

హైకోర్టులో సీఎం రేవంతుకు ఊరట

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : హైకోర్టులో ముఖ్యమంత్రి దేవంత్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. 2023లో భూపాలపల్లి పర్యటన సందర్భంగా సీఎం దేవంత్ రెడ్డి పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ నేత గండ్ర వెంకటరమణా రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో తనపై రేవంత్ రెడ్డి ఆధారాలు లేని…

మంత్రుల, ఐఏఎస్ ల బండారం బయటపెడతా

– కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 :మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేశాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసిన కిరీంనగర్ ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్ చెంప చెళ్లుమనిపించారన్నారు. సీఎం స్థాయి వ్యక్తులు కరీంనగర్ కార్పొరేషన్ లో కుట్రలు చేశారని, సభ్యులకు…

‌ప్రజా తీర్పును కాలరాస్తున్న కాంగ్రెస్‌

‌- పోస్టింగ్‌ల కోసం తొత్తుల్లా వ్య‌వ‌హ‌రిస్తున్న పోలీసులు – క్యాతన్‌పల్లిలో బలమున్నా మంత్రి వివేక్‌ ‌దుర్మార్గం – వచ్చేది బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమే..అప్పుడు చూపిస్తాం – మీడియాతో ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు – జైలులో బాల్క సుమన్‌కు పరామర్శ ఆదిలాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 19: ప్రజలిచ్చిన తీర్పును గౌరవించకుండా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతున్న‌దని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే,…

మే నెలలో పార్టీని ప్రకటిస్తా

– ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతాం – అధికారంలోకి రావడం ఖాయం – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: తన కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముహూర్తం ఖరారు చేశారు. మే నెల మొదటి వారంలో మంచి రోజు చూసుకుని పార్టీని అధికారికంగా ప్రకటిస్తామని…

త్వరలో తెలంగాణ సహా 22 రాష్ట్రాల్లో ఎస్ఐర్

– సిద్ధ‌మవుతున్న కేంద్ర ఎన్నికల సంఘం న్యూదిల్లీ, ఫిబ్రవరి 19: నిజమైన ఓటర్లను గుర్తించేందుకు, అర్హత లేని, అక్రమ ఓట్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సిన్ రివిజన్) చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ వంటి రాష్ట్రాల్లో ‘సర్’ను సీఈసీ పూర్తి చేసింది. ఇప్పుడు మిగతా రాష్ట్రాలతోపాటు…

పంజాగుట్ట చట్నీస్‌ ‌మెట్ల వ్యవహారం

-హైడ్రా జోక్యంతో పరిష్కారం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 19: హైదరాబాద్‌లోని చట్నీస్‌ ‌పంజాగుట్ట బ్రాంచ్‌లో దశాబ్ద కాలంగా నెలకొన్న వివాదానికి హైడ్రా అధికారులు తెరదించారు. చట్నీస్‌ ‌హోటల్‌ ‌నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా మూసివేసిన మెట్ల మార్గాన్ని హైడ్రా అధికారులు గురువారం తెరిపించారు. పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యపై హైడ్రా తీసుకున్న నిర్ణయం స్థానికంగా పెద్ద…

నైజీరియా గనిలో విషయవాయువుల లీక్‌

– 37‌మంది దుర్మ‌ర‌ణం న్యూదిల్లీ, ఫిబ్రవరి 19: నైజీరియాలోని ఓ గనిలో విషవాయువులు లీకయ్యాయి. వాటిని పీల్చి 37 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 26 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నార్త్ ‌సెంట్రల్‌ ‌నైజీరియాలోని ఓ గనిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుందని అక్కడి పోలీస్‌ అధికారులు వెల్లడించారు.…