Day February 18, 2026

భక్తుల కోరికలు నెరవేర్చే యాదగిరి లక్ష్మీ నరసింహుడు

“ప్రహ్లాదుని రక్షించటానికి, అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంత పరచటం ఎవరికీ సాధ్యం కాలేదట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్ధిస్తే ఆమె ప్రత్యక్షమై స్వామిని శాంతింప చేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై ఉండమని కోరాడట. అయితే స్వామి అతి భీకర…

నెహ్రూ సెక్యులరిస్టే..

“పాకిస్థాన్ లో వలె మన రాజ్యాంగంలో మతచట్టాలు లేవు. మనది మతాతీత రాజ్యాంగం.ఆర్టికల్ 25 మన రాజ్యాంగ లౌకిక లక్షణాన్ని ప్రతిబింబిస్తుంది.ఆర్టికల్ 26,27,28 చెప్పే విషయాలను గమనించినా మన రాజ్యాంగం ఒక మతానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వలేదని స్పష్టమవుతుంది. ప్రభుత్వ వ్యవహారాలలో మతం తాలూకు జోక్యాన్ని మన రాజ్యాంగం అనుమతించదు. కానీ దుగ్గరాజు వారి కళ్ళకు…

రంజాన్ మత సామరస్యానికి ప్రతీక

– ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 18G పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ముస్లిం సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర మాసంలో ముస్లింలు ఆచరించే ఉపవాస దీక్షలు, ప్రార్థనలు ఆధ్యాత్మికతను పెంపొందించడంతోపాటు క్రమశిక్షణను పెంచుతాయన్నారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా…

బీజేపీకి ‘బండి’ ఇరుసు!

– తెలంగాణలో కమలానికి ఆక్సిజన్‌గా సంజయ్ – ప్ర‌త్య‌ర్థుల ఇలాకాలో ప్ర‌వేశించ‌గ‌లిగే స‌త్తా – ప‌దునైన విమ‌ర్శ‌లే ఆయుధం – ఎదుటివారిని గుక్క‌తిప్పుకోనీయ‌ని నైజం – రేవంత్‌ను ఎదుర్కొన‌గ‌ల స‌త్తా వున్న నాయ‌కుడు – ఉత్త‌ర తెలంగాణ‌లో బీజేపీ బ‌లోపేతం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో హంగ్ ఏర్పడినప్పటికీ చాకచక్యంగా పావులు కదిపి బీజేపీ అభ్యర్థిని…

మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం

– పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క – జీవో 317తో నష్టపోయిన కార్యదర్శులకు న్యాయం చేస్తున్నాం – కార్యదర్శుల అసోసియేషన్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 18: రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూలమైన ప్రభుత్వమని, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి…

పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి

– నగర కార్పొరేషన్ల అధికారులకు సీఎస్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలో సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.…

మున్సిప‌ల్‌ ఎన్నికల్లో 61శాతం మంది బీసీల విజయం

– రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: రాష్ట్రంలో జరిగిన పురపాలక ఎన్నికల్లో బీసీలు 61% పైగా గెలవటం పట్ల తెలంగాణ బీసీ కమిషన్ చైౖర్మన్ జి.నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్క్ష్మి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాలలో…

కబడ్డీ పోటీలను జాతరలా నిర్వహించాలి

– క్రీడల శాఖ మంత్రి వాకిటి – పోటీల ఏర్పాట్లపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: నారాయ‌ణ‌పేట్ జిల్లా మక్తల్‌లో ఈనెల 20 నుంచి 24వ తేదీ వరకు జరిగే సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను రాష్ట్రం గర్వపడేలా, జాతరలా నిర్వహించాలని పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల…

విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ డైరీని ఉప ముఖ్యమంత్రి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడారు.…