Day February 18, 2026

ఇబ్రహీంపట్నం చైర్మన్‌ ఎన్నికకు లైన్‌ ‌క్లియర్‌

-‌ స్టే ఎత్తివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ – కిడ్పాపైన కౌన్సిలర్‌ ‌యాదగిరి హాజరు – స్టేట్‌మెంట్‌ ‌రికార్డు చేసుకున్న కోర్టు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 18: ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ ‌చైర్మన్‌ ఎన్నికకు లైన్‌ ‌క్లియర్‌ అయ్యింది. మున్సిపల్‌ ఎన్నికపై గతంలో ఉన్న స్టేను హైకోర్టు ఎత్తివేసింది. ఈసీ, కలెక్టర్‌ ‌తుది నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం…

తాగుబోతు భర్తను హత్య చేసిన భార్య

– చున్నీతో ఉరి బిగించి హత్య హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 18: హైదరాబాద్‌ ‌పాత బస్తీలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. పాతబస్తీ భవానీనగర్‌ ‌పోలీస్‌స్టేషన్‌ ‌పరిధిలో అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు మహమ్మద్‌ ఇషాక్‌గా పోలీసులు గుర్తించారు. అతడు ఆటోనడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇషాక్‌ ‌మద్యానికి…

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్ట్

– మంత్రి వివేక్‌ ‌కాన్వాయ్‌పై దాడి కేసు – క్యాతనపల్లిలో కొనసాగిన బంద్‌ -‌ బిఆర్‌ఎస్‌ ఆం‌దోళనతో తీవ్ర ఉద్రిక్తత మంచిర్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: బీఆర్‌ఎస్‌ ‌మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. మంత్రి వివేక్‌ ‌కాన్వాయ్‌పై దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దఎత్తున సుమన్‌ ఇం‌ట్లోకి వెళ్లిన పోలీసులు అరెస్ట్‌కు…

తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు

– రంగంలోకి దగిన బాంబ్‌ ‌స్క్వాడ్‌ ‌బృందాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 18: తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బుధవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి, కరీంనగర్‌, ‌రాజమహేంద్రవరం, అనంతపురం కోర్టులకు ఈ బెదిరింపులు వచ్చాయి. దాంతో ఆయా కోర్టుల్లో బాంబ్‌, ‌డాగ్‌ ‌స్క్వాడ్‌ ‌బృందాలతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం…

ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు

– పునరావాసం కల్పిస్తామన్న అల్లూరి జిల్లా ఎస్పీ పాడేరు, ఫిబ్రవరి 18: ఛత్తీస్‌గఢ్‌లోని మాడేరియా డివిజన్‌ ‌కమిటీకి చెందిన ఇద్దరు మావోయిస్టులు ఆంధ్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. బుధవారం అల్లూరి జిల్లా ఎస్పీ అమితి బర్దార్‌ ఎదుట వీరు స్వచ్ఛందంగా లొంగిపోయారు. అనంతరం జిల్లా ఎస్పీ బర్దార్‌ ‌మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ, పునరావాస పథకాలను పూర్తిగా…

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు

హైదరాబాద్, ఫిబ్రవరి 18 : రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ జిఓఎంఎస్ నెం.252 ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, ఫ్రీ ల్యాన్సర్, వెటరన్ జర్నలిస్టులు అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సమాచార శాఖ ప్రత్యేక…

యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

– స్వస్తివాచనంతో ఉత్సవాలకు శ్రీకారం యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 18: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ మూలవర్యుల అనుమతితో నిజాభిషేకం, విశ్వక్సేనారాధన, జలపూజ, పుట్టమట్టిలో నవధాన్యాలు నాటడంతోపాటు స్వస్తివాచనం వంటి వైదృశ్య కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు, అధికారులు బుధవారం శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటలకు స్వస్తివాచన…

మార్చిలో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక

– తెలంగాణలో సురేశ్‌ ‌రెడ్డి, అభిషేక్‌ ‌సింఘ్వీల స్థానాలు ఖాళీ – మార్చి 16న ఎన్నికల నిర్వహణ న్యూదిల్లీ, ఫిబ్రవరి 18: పది రాష్ట్రాల్లో ఖాళీ కాబోతున్న 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వీటికి మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నది. ఈ మేరకు షెడ్యూల్‌ ‌వివరాలను విడుదల చేసింది. తెలంగాణ…

నెట్ జీరో స్టేట్‌గా తెలంగాణ

– అందుకే ‘క్యూర్‌’, ‘ప్యూర్‌’, ‘రేర్‌’గా విభజన – పట్టణాభివృద్ధిలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతాం – ముంబయి క్లైమేట్ వీక్ కాన్ఫ‌రెన్స్‌లో సీఎం రేవంత్ కీలక ప్రసంగం ముంబయి, ఫిబ్రవరి 18: గ్రీన్ ఎనర్జీ ప్రపంచ పరిరక్షణకు లాభదాయకమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భాగంగా తెలంగాణలో గ్రీన్ ఎనర్జీని…