Day February 18, 2026

కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట

– బాల్క సుమన్‌ అరెస్టు దుర్మార్గం – కాంగ్రెస్‌ అ‌క్రమాలను ఎదరించినందుకా.. – మండిపడ్డ మాజీమంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 18: క్యాతనపల్లిలో కాంగ్రెస్‌ అ‌ప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకు మాజీ ఎమ్మెల్యే, దళిత నాయకుడు బాల్క సుమన్‌ ‌ను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండించారు. క్యాతన్‌…

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు ఇళ్ల పంపిణీ

– అట్రాసిటీ నేరాలపై మంత్రి అడ్లూరి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితుల” 194మందిక్ణి రూ.30 లక్షల విలువగల డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మల్కాజిగిరి కమిషనర్ కార్యాలయంలో బుధవారం పంపిణీ చేశారు. ఈ…

ఏఐ ఇంపాక్ట్ సదస్సులో కీలకోపన్యాసం చేయనున్న మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : దిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026లో ఐటి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటున్నారు. ఈనెల 16న ప్రారంభమైన ఈ అత్యున్నతస్థాయి సదస్సులో 20 దేశాల ముఖ్య నేతలు, ప్రతినిధులు, 40 దేశాలకు చెందిన నిపుణులు పాల్గొంటున్న విషయం తెలిసిందే.…

వనస్థలిపురంలో దారుణం

– మాజీ భార్యను హత్య చేసిన ప్ర‌బుద్ధుడు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 18 : హైదరాబాద్‌ ‌వనస్థలిపురం గ్రీన్‌ ‌సిటీ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని సునీత (30)ను ఆమె మాజీ భర్త మహేష్‌ అత్యంత కిరాతకంగా హత్య చేయడం కలకలానికి  గురిచేసింది. సునీత కొన్ని రోజుల క్రితమే మహేష్‌కు విడాకులు ఇచ్చి…

రాష్ట్ర అభివృద్ధిలో ఆర్అండ్ బి శాఖ కీలకం

– రీజినల్ రింగ్ రోడ్డు గేమ్ ఛేంజ‌ర్‌ – రోడ్డు నెట్ వర్క్ పై ప్రత్యేక దృష్టి అవసరం – బడ్జెట్ ప్ర‌పోజ‌ల్స్‌పై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష హైద రాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి18: రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు భవనాలు శాఖ ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నదని, స్ప ష్టమైన ప్రణాళికతో వార్షిక బడెట్ అంచ‌నాలు ఉండాలని…

పర్ఫ్యూమ్ తో నిలువు దోపిడీ

– ముక్కుకు తాకితే స్పృహ కోల్పోవ‌డ‌మే – మహిళలే టార్గెట్‌గా కొత్త త‌ర‌హాలో చోరీలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 18 : షాపింగ్ మాల్స్, థియేటర్లు, పార్కింగ్ స్థలాలు.. ఇలా ఎక్కడ జనసంచారం ఎక్కువగా ఉంటే అక్కడ కొత్త తరహా కేటుగాళ్లు తిష్ట వేస్తున్నారు. కేవలం ఒక పరిమళాన్ని చూపించి మహిళలను నిలువునా ముంచేస్తున్నారు. సెంటు…

డేటా సెంటర్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

– అధికారులను ఆదేశించిన సీఎస్‌ ‌రామకృష్ణారావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. ఈమేరకు సచివాలయంలో బుధ‌వారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు పూర్తిస్థాయిలో తగు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే…

బుద్ధుడు, అంబేద్క‌ర్ మార్గంలో ప్ర‌భుత్వ పాల‌న‌

– వారి ఆలోచ‌న‌లే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం -ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 18 : గౌత‌మ బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేద్క‌ర్ దార్శ‌నిక మార్గంలో మా ప్ర‌జాప్ర‌భుత్వం ప‌రిపాల‌న కొన‌సాగుతుంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టంగా పేర్కొన్నారు. బుద్ధుడు, అంబేద్క‌ర్ లు ఆలోచ‌న‌ల విధాన‌మే స‌క‌ల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గ‌మ‌ని అయ‌న…

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

– నగరంలో అర్హుల జాబితా తయారీ – అసంపూర్తి 2బిహెచ్‌కె ఇళ్ల పూర్తి – బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 18:హైదరాబాద్‌ ‌జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌స్పష్టం చేశారు. బుధవారం సచివాలయంలోని…