Day February 18, 2026

జీహెచ్‌ఎంసీ పౌర సేవలు ఇక ఒకే వేదికపై

– పౌర సమస్యల పరిష్కారానికి ‘మై క్యూర్’ యాప్ ప్రారంభం – అన్ని ఫిర్యాదులకు ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాం – రియల్‌టైమ్ ట్రాకింగ్‌తో ఫిర్యాదులకు వేగవంతమైన పరిష్కారం – పారదర్శకత, జవాబుదారీతనంతో కూడిన పాలనకు కొత్త అడుగు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: సాంకేతికత దన్నుగా నగర పాలనను మరింత బలోపేతం చేస్తూ పౌర కేంద్రిత…

3 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాధనలో లైఫ్ సైన్సెస్ కీలకం

– దేశ జీడీపీలో మన వాటా పెంచేందుకే తెలంగాణ రైజింగ్ 2047కు శ్రీకారం – బయో ఏషియా-2026 ముగింపు వేడుకలో మంత్రి దుద్దిళ్ల హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18: తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పవర్‌హౌస్‌గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా చిత్తశుద్ధితో కృషిచేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు…

బుద్ధుడు, అంబేద్క‌ర్ మార్గంలో పాల‌న‌

– వారి ఆలోచ‌న‌లే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం – ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 18 : గౌత‌మ బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేద్క‌ర్ దార్శ‌నిక మార్గంలో మా ప్ర‌జాప్ర‌భుత్వం ప‌రిపాల‌న కొన‌సాగుతుంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క స్ప‌ష్టంగా పేర్కొన్నారు. బుద్ధుడు, అంబేద్క‌ర్ లు ఆలోచ‌న‌ల విధాన‌మే స‌క‌ల స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార మార్గ‌మ‌ని…

వచ్చే వేసవికి ఉమ్మడి నల్గొండలో కృష్ణా ప్రాజెక్టులు పూర్తి

– ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యం – తెలంగాణలో రికార్డ్ స్థాయిలో వరి ఉత్పత్తి – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, 18 : ఉమ్మడి నల్గొండ జిల్లాలో కృష్ణానది పై వున్న ప్రాజెక్టులన్ని వేగంగా పనులు పూర్తి చేసి వచ్చే వేసవి నాటికి అందుబాటులో తేవాలని రాష్ట్ర నీటి పారుదల,…

ధ‌ర‌ణి దోపిడీపై ఉక్కుపాదం

– తీగ‌లాగితే డొంక క‌దులుతోంది – అక్రమాల‌పై క‌ఠిన చ‌ర్యలు త‌ప్పవు – కోడ్‌ ఆడిట్‌కు ఆదేశాలు – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 18: తీగ లాగితే డొంక క‌దిలిన‌ట్లుగా ధ‌ర‌ణి పోర్టల్ వ్యవ‌హారం ఉంద‌ని రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ప్రజ‌ల ఆస్తుల…

విద్య, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం

– యుద్ధప్రాతిపదికన హాస్టల్ భవనాల మరమ్మతులు – దేశంలోనే మోడల్ గా అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు – వసతి గృహాలు, గురుకులాల్లో అధికారులు త‌నిఖీలు చేయాలి – లక్ష కోట్లకు పైగా నిధులతో రహదారుల నిర్మాణం – సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరం జరగాలి – ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌,…

ముస్లింలకు కేసిఆర్ రంజాన్ మాస శుభాకాంక్షలు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 18:  ఇస్లాం మతస్తులు పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభ దినం సందర్భంగా, ముస్లిం సోదర సోదరీమణులకు బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఉపవాస దీక్షలతో, ప్రత్యేక ప్రార్థనలతో, దైవభక్తితో సాగే రంజాన్ మాసంలో ఆధ్యాత్మికత, భక్తి భావన వెల్లివిరుస్తుందనిఅన్నారు. రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్…

అసలు సమస్య బాల్క సుమనే

– మాపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు – కోరం లేకనే ఛైర్మన్‌ ఎన్నిక వాయిదా – మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి వివరణ మంచిర్యాల,ప్రజాతంత్ర,ఫిబ్రవరి18: బీఆర్‌ఎస్‌ ‌నేత బాల్క సుమన్‌ ‌తీరుపై మంత్రి గడ్డం వివేక్‌ ‌వెంకటస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమన్‌ ‌తమపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం…

ఏఐ ‌సమ్మిట్‌ ‌కోసం భారత్‌కు సుందర్‌ ‌పిచాయ్‌

-‌ ప్రధాని మోదీతో భేటీ న్యూదిల్లీ, ఫిబ్రవరి 18: సాంకేతిక ప్రపంచంలో భారత్‌ ‌తన ముద్ర వేస్తోంది. ఇందులో భాగంగా భారత్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ ఇంపాక్ట్ ‌సమ్మిట్‌-2026లో పాల్గొనేందుకు గూగుల్‌, ఆల్ఫాబెట్‌ ‌సీఈఓ సుందర్‌ ‌పిచాయ్‌ ‌బుధవారం భారత్‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని…