Day February 17, 2026

ఏఐ టెక్నాలజీతో ముందుకెళ్లాలి

– మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: టెక్నాలజీతో బౌగోళిక, ఆర్ధిక, రాజకీయ మార్పుకు అనుగుణంగా బయో ఆసియా -2026 సదస్సు విజన్ ఉందని, పారిశ్రామికవేత్తలు, పరిశోధనా సంస్థల ప్రతినిధులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. బ‌యో ఏసియా స‌ద‌స్సు సంద‌ర్భంగా ఆయ‌న…

ప్రపంచ త‌యారీ కేంద్రంగాహైదరాబాద్

– నాణ్యమైన విద్యాసంస్థలకు నెలవుగా నగరం – జీవవిజ్ఞాన రంగంలో రూ.73,000 కోట్లకు పైగా పెట్టుబడులు – రెండేళ్లుగా స్పష్టమైన విజన్‌తో ముందుకు వెళుతున్నాం – బయో ఏషియా సదస్సు ప్రారంభంలో సీఎం రేవంత్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: దూరదృష్టి గల నాయకత్వం, స్పష్టమైన విధానాలు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు..…

కేసీఆర్‌కు సీఎం జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్)కు ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ‘ఎక్స’లో పోస్టు పెట్టారు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్…