Day February 17, 2026

ఫ్యూచర్ సిటీలో జీసీసీల కోసం ప్రత్యేక జోన్

– సీఎం రేవంత్ ప్రతిపాదన – గ్లోబల్ కంపెనీల ప్రతినిధులు, ఎగ్జిగ్యూటివ్‌లతో భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: జీవ విజ్ఞాన రంగానికి సంబంధించి హైదరాబాద్‌లో పెట్టుబడులు, కంపెనీలు పెట్టాలని యోచించే గ్లోబల్ ఇన్వెస్టర్లకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇప్పటికే ఎన్నో లైఫ్…

నాగ్‌పూర్‌లో 350 పడకల అత్యాధునిక కేర్ హాస్పిటల్

– మ‌హా మెట్రోతో ఒప్పంద  పత్రాల‌ మార్పిడి – పాల్గొన్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, కేంద్ర మంత్రి గడ్కరీ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 17 : దేశంలోని ప్రముఖ ఆరోగ్య సేవల సంస్థలలో ఒకటైన క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ నాగ్‌పూర్‌లో 350కి పైగా పడకలతో అత్యాధునిక మల్టీ-స్పెషాలిటీ కేర్ హాస్పిటల్ నిర్మాణానికి లెటర్ ఆఫ్ అక్సెప్టెన్స్…

హర్యానా నిట్‌లో తెలంగాణ విద్యార్థి మృతి

– ఉరేసుకుని మృతిచెందినట్లు అనుమానం న్యూదిల్లీ, ఫిబ్రవరి 17: హర్యానాలోని కురుక్షేత్రలో ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌టెక్నాలజీలో తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన అంగోత్‌ ‌శివ (19) నిట్‌ ‌కురుక్షేత్రలో కంప్యూటర్‌ ‌సైన్స్ ఇం‌జినీరింగ్‌ ‌మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం…

నటి ప్రత్యూష కేసులో సిద్దార్థరెడ్డికి చుక్కెదురు

– నాలుగు వారాల్లో లొంగిపోవాలని సుప్రీం కోర్టు  ఆదేశం న్యూదిల్లీ, ఫిబ్రవరి 17: సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడు సిద్దార్థ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. నాలుగు వారాల్లో పోలీసుల ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సుప్రీం ధర్మాసనం సమర్థించింది. పోస్టుమార్టంను అన్‌ ‌ప్రొఫెషనల్‌గా…

19న దిల్లీకి సిఎం రేవంత్‌ ‌బృందం

– కాంగ్రెస్‌ అ‌గ్రనేతలతో భేటీకి పిలుపు – కేబినెట్‌లో మార్పులు, చేర్పులపై ఊహాగానాలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి17: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ‌బృందం ఈ నెల 19న ఢిల్లీకి వెళ్లనుంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలు, పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు ఏఐసీసీ  అగ్ర నాయకత్వం…

గంజాయితో మహాశివుడికి అపచారం

– దుండుగుల చర్యలపై సీపీ ఆగ్రహం – తక్షణ చర్యలకు సజ్జన్నార్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : శివరాత్రి పర్వదినం వేళ గంజాయి బ్యాచ్‌ ‌రెచ్చిపోయింది. దేవాలయం వద్ద శివునికి గంజాయిని ప్రసాదంగా సమర్పించబోయారు కొందరు ప్రబుద్ధులు. అంతేకాదు.. దీనిని వీడియో తీసి సోషల్‌ ‌డియాలో పోస్ట్ ‌చేశారు. దీంతో ఆ వీడియో…

క్యాతన్‌పల్లిలో స్వల్ప ఉద్రిక్తత

– బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌బాహాబాహీ – పోలీసుల లాఠీఛార్జ్.. పలువురికి గాయాలు మంచిర్యాల, ప్రజాతంత్ర,ఫిబ్రవరి 17: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మున్సిపల్‌ ‌చైర్మన్‌, ‌వైస్‌ ‌చైర్మన్‌ ఎన్నికలో ఉద్రిక్తత నెలకొంది. క్యాతనపల్లి మున్సిపల్‌ ‌కార్యాలయానికి బీఆర్‌ఎస్‌, ‌సీపీఐ అభ్యర్థులు భారీ బందోబస్తుతో చేరుకున్నారు. ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామితో కలిసి కాంగ్రెస్‌ అభ్యర్థులు వచ్చారు.…

వరంగల్‌ ‌జిల్లాలో కాంగ్రెస్‌ ‌క్లీన్‌స్వీప్‌

-‌ పది మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్‌ చైర్మన్ల ఎన్నిక వరంగల్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలోని మొత్తం 12 మున్సిపాలిటీలను కాంగ్రెస్‌ ‌పార్టీ క్లీన్‌ ‌స్వీప్‌ ‌చేసింది. 10 మున్సిపాలిటీలలో ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాగా రాగా హంగ్‌ ఏర్పడిన తొర్రూర్‌, ‌జనగామ మున్సిపాలిటీలు లక్కీ డ్రా ద్వారా చైర్మన్‌ ‌పదవులను కాంగ్రెస్‌…

పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలి

– విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించం – ప్రకటనల ఆదాయం పెంపుపై కసరత్తు చేయాలి – మల్టీ లెవల్ పార్కింగ్, స్కైవాక్, మార్కెట్లపై అధ్యయనం చేయండి – నూతన మేయర్లు, మున్సిప‌ల్‌ చైర్మన్లతో త్వరలో సమావేశం – పురపాలక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: హైదరాబాద్‌లోని మూడు నగరపాలక…