Day February 17, 2026

మల్లెపల్లికి సి.సుబ్రహ్మణ్యం జాతీయ పురస్కారం

న్యూ దిల్లీ, ఫిబ్ర‌వ‌రి 17 : ప్రముఖ సామాజికవేత్త, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్  ఛైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య ప్రతిష్టాత్మకమైన సి.సుబ్రహ్మణ్యం అవార్డ్ ఫర్ కమ్యూనిటీ లీడర్‌షిప్ 2025–26 పురస్కారానికి ఎంపికయ్యారు. సోమవారం (ఫిబ్రవరి 16) న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ‘నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా’  ప్రతినిధులు ఆయనకు ఈ అవార్డును ప్రదానం…

నా రాజ‌కీయ జీవితంలో ఇలాంటి కుట్ర‌లు చూడ‌లేదు

– రాజకీయాల్లో ఉండాలా వ‌ద్దా అని ఆలోచించాల్సి వ‌స్తోంది – చైర్మన్ ఎన్నిక తీరుపై తీవ్ర‌ అసహనం – క‌న్నీరు పర్యంతమైన మాజీ మంత్రి ఎర్రబెల్లి తొర్రూరు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి  17 : మున్సిపల్ చైర్మన్ ఎన్నిక డ్రా పద్ధతిలో కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో మాజీ మంత్రి దయాకర్ రావు తీవ్ర‌ అసహనానికి గురయ్యారు. అధికారాన్ని…

రెండు మున్సిపాలిటీల్లో మరోసారి వాయిదా

=కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య ఘర్షణ – డ్రాలో కాంగ్రెస్కే లక్! – పది మున్సిపాలిటీల్లో హస్తం హవా – అన్నింటా కాంగ్రెస్ చైర్మన్ల ఎన్నిక – మా మున్సిపాలిటీలను లాక్కుంటున్నారు: ఎర్రబెల్లి                                  …

మున్సిపల్‌ ‌ఛైర్మన్ల ఎన్నికలో అక్రమాలు

-ఎన్నికల సంఘానికి బీఆర్‌ఎస్‌ ‌ఫిర్యాదు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి17: మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌దౌర్జన్యాలపై మాజీ మంత్రులు శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌కొప్పుల ఈశ్వర్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌నాయకులు ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మున్సిపల్‌ ‌చైర్మన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌నేతలు, కౌన్సిలర్ల దౌర్జన్యం, ఇబ్రహీం పట్నం ఎన్నిక స్టే అంశం పై ఫిర్యాదు…

ముమ్మాటికీ కెసిఆర్‌ తెలంగాణ జాతిపిత

 – బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ – తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ ‌జన్మదిన వేడుకలు – 72 కిలోల కేక్‌ ‌కట్‌ ‌చేసిన పార్టీ నేతలు – ఉద్యమ నేపథ్య పాటలు, డాక్యుమెంటరీ విడుదల – కేసీఆర్‌ ‌మళ్లీ సిఎం అవుతారన్న మాజీ మంత్రి తలసాని ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 17: మాది కేసీఆర్‌ ‌లాంటి టైగర్ల…

కేసీఆర్ ఓ చ‌రిత్ర కారుడు

– చావుకు సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించారు – తెలంగాణకు రక్షకుడయ్యారు – చరిత్రలో కేసీఆర్ చిరస్థాయిగా నిలుస్తారు – కేసీఆర్ జన్మదిన వేడుకల్లో హరీశ్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: నేడు ఒక నాయకుడి పుట్టిన రోజు కాదు.. ఉద్యమం పుట్టిన రోజు అని బీఆర్ఎస్‌ఎల్పీ ఉప నేత హరీష్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ పుట్టిన…

ఏ అంశంలోనూ రాజీ పడొద్దు

– సౌకర్యాల కల్పనపై మంత్రి దామోదర్ ఆదేశాలు – సనత్‌నగర్ టిమ్స్ ను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: ఉగాది నాటికి అన్ని సౌకర్యాలతో సనత్‌నగర్ టిమ్స్‌ను సిద్ధం చేయాలని, పేదలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా పనిచేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. హాస్పిటల్‌కు నీళ్లు,…

గ్రామ అభివృద్ధిలో సర్పంచ్‌ పాత్ర కీలకం

– బాల్య వివాహాల నిరోధానికి కృషి చేయాలి – గ్రామ పంచాయతీల నిర్వహణకు రూ.500 కోట్లు మంజూరు – మంత్రి దనసరి అనసూయ సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకంగా ఉంటుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ…

జెఈఈ మెయిన్ లో మెరిసిన బీసీ విద్యార్థులు

– పరీక్షకు 318మంది విద్యార్థుల హాజ‌రు – 90 పర్సెంటైల్‌పైగా సాధించిన ఐదుగురు విద్యార్థులు – 80 కంటే ఎక్కువ పర్సంటైల్ సాధించిన 28మంది విద్యార్థులు – విద్యార్థులకు మంత్రి పొన్నం అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: దేశవ్యాప్తంగా మొదటి విడతలో జరిగిన జెఈఈ మెయిన్ ప్రవేశ పరీక్షలో బీసీ గురుకుల ఇంటర్ విద్యార్థులు…