Day February 16, 2026

తొర్రూరులో ఇరు వర్గాల బాహాబాహీ

 – పరస్పర నినాదాలతో స్వల్ప ఉద్రిక్తత – బిఆరఎస్ ఆధిక్యాన్ని దెబ్బతీసిన ఎక్స్ అఫీషియో – ఎర్రబెల్లిని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యక్తలు – రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసిన ఎస్పీ – చైర్మ‌న్ ఎన్నిక వాయిదా.. గత్యంత‌రం లేక‌నే అన్న అధికారులు – వాయిదాపై ఎర్ర‌బెల్లి ఆగ్ర‌హం మహబూబాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: హంగ్…

నిజామాబాద్‌ ‌మేయర్‌ ‌పీఠం కాంగ్రెస్‌కే

– ఎంఐఎం ‌మద్దతుకుతోడు ఎక్స్ అఫీషియోల బలం – మేయర్‌గా ఎన్నికైన ఉమారాణి నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 16: నిజామాబాద్‌ ‌నగర మేయర్‌ ‌పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ ఎట్టకేలకు సోమవారం వీడింది. మేయర్‌ ‌పీఠాన్ని కాంగ్రెస్‌ ‌పార్టీ కైవసం చేసుకుంది. మేయర్‌గా ఉమారాణిని కాంగ్రెస్‌ ‌అధిష్టానం ఎంపిక చేసింది. నగరంలో మొత్తం 60 డివిజన్లు…

రాజస్థాన్ కర్మాగారంలో అగ్నిప్రమాదం

– ఏడుగురి సజీవ దహనం జయపుర, ఫిబ్రవరి 16: రాజస్థాన్‌లో భివాడీలోని ఓ రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అనంతరం భారీ పేలుళ్లు సంభవించడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది సహాయక…

న్యాయవాది స్వప్న హత్య కేసుపై నివేదిక ఇవ్వండి

– డీజీపీకి హక్కుల కమిషన్ నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: మొయినాబాద్‌లో జరిగిన న్యాయవాది జి.స్వప్నకుమారి హత్య కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై డీజీపీ నుంచి తెలంగాణ హక్కుల కమిషన్(టీజీహెచఆర్‌సీ) నివేదిక కోరింది. భూ వివాదం నేపథ్యంలో ఇటీవల రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలో జరిగిన న్యాయవాది జి.స్వప్నకుమారి దారుణ హత్యను నివారించడంలో మొయినాబాద్ పోలీసులు…

18న జర్నలిస్టులకు శిక్షణ తరగతులు

– మీడియా అకాడమీ ఆధ్వర్యంలో భూ హక్కులు, వ్యవసాయంపై.. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: భూ హక్కులు, వ్యవసాయ, గ్రామీణాభివృద్ది, పర్యావరణ రిపోర్టింగ్‌పై ఒక్క రోజు శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ నెల 18న ఉదయం 9 నుండి సాయంత్రం 5గంటల వరకు…

ములుగు మున్సిపల్ చైర్‌పర్సన్ చంద్రకళ

– వైస్ చైర్‌పర్సన్‌గా ఆసియా షాహిన్ – అందరికీ అవకాశాలు వస్తాయి.. నిరుత్సాహపడొద్దు – వెన్నుపోటు రాజకీయాల వల్లే నాలుగు స్థానాల్లో ఓడాం – కాంగ్రెస్ కౌన్సిలర్లను సత్కరించి అభినందించిన మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అన్నీ ఆలోచించి ములుగు మున్సిపల్ చైర్ పర్సన్‌గా చింతనిప్పుల చంద్రకళ భిక్షపతిని…

కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయం జెండా

– తొలిసారి క‌మ‌ల వికాసం – మాట నిలబెట్టుకున్న బండి సంజ‌య్‌ – సమష్టి కృషితోనే సాధ్య‌మైంది – కేంద్ర మంత్రి వెల్ల‌డి కరీంనగర్తి/తిమ్మాపూర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16:  కేంద్ర‌ మంత్రి బండి సంజ‌య్ అన్న మాట నిల‌బెట్టుకున్నారు. అద్భుత‌మైన వ్యూహంతో క‌రీంన‌గ‌ర్ కార్పొరేష‌న్‌పై తొలిసారి కాషాయ జెండా రెప‌రెప‌లు సాధ్యం చేశారు. కార్పొరేషన్ లో…

విపక్షాల నోళ్లు మూతప‌డ్డాయ్‌

– ప్రభుత్వంపై ప్రజలు అచంచల విశ్వాసం చూపారు – ఈ పోరులో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ – పారిశ్రామికీకరణ ద్వారా భారీగా ఉద్యోగావకాశాలు – మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మధిర, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై…

మధిర మున్సిప‌ల్‌ చైర్‌పర్సన్‌గా సుజాత ఎన్నిక

– వైస్ చైర్మన్‌గా ధని కుమార్ – పురపాలక నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం – ఎక్స్ అఫీషియో ఓటు వేసి డిప్యూటీ సీఎం భట్టి మధిర, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. పట్టణ ప్రథమ పౌరురాలిగా సామినేని సుజాత, వైస్ చైర్మన్‌గా కోన ధని కుమార్…