Day February 16, 2026

కేంద్ర నిధుల కోసం కార్యాచరణ రూపొందించుకోవాలి

– ముఖ్య కార్యదర్శులకు సీఎస్ సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు తగిన కార్యాచరణను రూపొందించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉన్నతాధికారులను ఆదేశించారు. సచివాలయంలో వివిధ విభాగాల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో సోమవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. కేంద్ర ప్రాయోజిత పథకాల నుండి…

భారత్ ఫ్యూచర్ సిటీలో ‘హెల్త్ సిటీ’

– అంతర్జాతీయ ప్రమాణాలతో రోల్ మోడల్‌గా అభివృద్ధి – కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌తో మారుమూల ప్రాంతాలకు వైద్యం – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: అంతర్జాతీయ ప్రమాణాలతో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా హెల్త్ సిటీని అభివృద్ధి చేస్తామని ఐటీ,…

రైతులకు ప్రభుత్వం తీపి కబురు

– సన్న వడ్ల బకాయిలు రూ.514.36 కోట్లు విడుదల హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 16: ధాన్యం రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఖరీఫ్‌లో సన్న వడ్లు కొనుగోలుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బోనస్‌ ‌బకాయిలను క్లియర్‌ ‌చేస్తూ రూ.514.36 కోట్లను విడుదల చేసింది. క్వింటల్‌కు రూ.500 చొప్పున బోనస్‌ ‌రూపంలో రైతుల ఖాతాల్లో నేరుగా జమ…

వర్ధన్నపేటలో కాంగ్రెస్ ‘మార్క్’ విజయం

– ఫలించిన‌ వెంకట్రామ్ రెడ్డి వ్యూహం హ‌న్మకొండ‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 16 : హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, వరంగల్ ‘కుడా’ ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సమన్వయంతో  వర్ధన్నపేట మున్సిప‌ల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మున్సిపల్ ఎన్నికల కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టిన ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, అభ్యర్థుల…

ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే

– కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలిచ్చిన స్పష్టమైన తీర్పు – బిజెపి మత రాజకీయాలకు ప్రజలు చెక్ పెట్టారు – సంక్షేమ పథకాలకు పట్టం కట్టారు – బిఆర్ఎస్ పాలనలో స్థానిక సంస్థలు నిర్లక్ష్యానికి గురయ్యాయి – జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ పతాకమే – నిజామాబాద్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజామాబాద్‌, ప్ర‌జాతంత్ర‌,…

అధికారం కోసం ఇంత దిగ‌జారాలా?

– ఢిల్లీలో ఫైట్స్.. గ‌ల్లీల్లో ఫ్రండ్స్ – రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్న ముఖ్య‌మంత్రి – బీఆర్ఎస్ నేత హ‌రీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 16:  గత 12 ఏండ్లుగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి బీ-టీమ్ అని కాంగ్రెస్, కాంగ్రెస్ కి బీ టీమ్ అని బీజేపీ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు అని, ఆ రెండు…

కాంగ్రెస్ గూండా రాజ్యం

– పోలీసుల అండ‌తో కిడ్నాప్‌లు – ప్ర‌జా తీర్పును ప్ర‌భుత్వం గౌర‌వించాలి – ఛైర్మ‌న్ల ఎన్నిక‌లో మంత్రుల  ప్ర‌మేయం – కేటీఆర్ ధ్వ‌జం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 16: వివిధ మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక, అరాచక విధానాలను బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.రామారావు…

మున్సిపల్ ఎన్నికల్లోపెరిగిన వోట్ల శాతం

– ఫలితాలపై బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు విశ్లేషణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజల నుండి మంచి ఆదరణ ల భించిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తెలిపారు. ఈ ఎన్నికల్లో పార్టీ వోట్ల శాతం గణనీయంగా పెరిగిందని తెలిపారు. గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో బీజేపీ విజయం…

రాష్ట్రాల అభివృద్ధిపై కేంద్రం వివక్ష

– పొలిటికల్ సైన్స్ జాతీయ సదస్సులో ప్రొఫెసర్ కోదండరాం కాళోజీ జంక్షన్, హనుమకొండ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : రాష్ట్రాల నుంచి ఆదాయాన్ని పొందుతున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధిపై నిర్లక్ష్యం, వివక్ష వహిస్తున్నదని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాల్లో పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో పాపులిస్ట్ పాలసీస్ ఇన్…