Day February 14, 2026

కరీంనగర్‌ ‌మేయర్‌ ‌పీఠం బిజెపిదే

– మోదీ పాలన, కార్యకర్తల కష్టంతోనే కరీంనగర్‌లో మెజారిటీ – ఇండిపెండెంట్ల కలయికతో మ్యాజిక్ ఫిగర్ దాటాం – బేజేపీకి మేయర్ పీఠం దక్కొద్దని మూడు పార్టీల కుట్ర – మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: మోదీ పాలన, కార్యకర్తల కష్టంతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ మెజారిటీ…

వీధి కుక్కలను దత్తత తీసుకోండి

– అహింస సందేశంతో స్ట్రే డాగ్ అడాప్షన్ – కుక్క పిల్లను దత్తత తీసుకున్న మంత్రి సీతక్క – కుక్కలను చంపిన సర్పంచ్‌లపై చర్యలు తీసుకున్నాం – పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: వీధి కుక్కలను దత్తత తీసుకోవడం ద్వారా వాటికి జీవించే హక్కును కల్పించడమే కాక సమాజంలో మానవత్వాన్ని…

విమ‌ర్శ‌కుల‌పై బెదిరింపు ఆయుధం!!

BC quota is the buzzword in Telangana politics today.

ఎప్పుడైతే త‌ర్కంతో స‌మ‌ర్థించుకోవ‌డం సాధ్యంకాదో అప్పుడు విమ‌ర్శ‌కుల నోరు మూయించ‌డానికి బెదిరింపే ఆయుధంగా మారుతుంది.  ప్ర‌స్తుత పాల‌న‌కు ఈ సాధార‌ణ సూత్రం త‌ప్ప‌క వ‌ర్తిస్తుంది. అంటే ఎప్పుడైతే నాయ‌కుల వ‌ద్ద వాస్త‌వాలు కొర‌వ‌డుతాయో అప్పుడు బ‌ల‌ప్ర‌యోగానికి సిద్ధ‌మ‌వుతారు. ఎప్పుడైతే ప్ర‌భుత్వం స‌హేతుక చ‌ర్చ‌నుంచి సంస్థాగ‌త బెదిరింపు వైపు మ‌ళ్లుతుందో అది త‌న త‌ప్పును మౌనంగా అంగీక‌రించిన‌ట్టే.…

‘కల్తీ ‘ కమిటీ ..!

తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ ఛార్జ్ షీట్, ఇతర ల్యాబుల్లో లడ్డూ, నెయ్యిలో ఎలాంటి జంతుకొవ్వు కలవలేదని నిర్ధారణ జరిగింది. అంటే ఆవు, పంది, చేప కొవ్వు, నూనె లాంటి పదార్థాలు కలపలేదని తేల్చేసింది. ఇన్నేళ్లుగా జరుగుతున్న వ్యవహారంలో సీబీఐ ఛార్జ్ షీట్ ఇచ్చిన స్పష్టత..…

గాడి తప్పుతున్న జర్నలిజం?

” కేసులు,జైళ్ళు ఇక జర్నలిజానికి వేదికలు, వేధింపులు కాబోతున్నాయి.ఇదే అదనుగా పాలక పక్షాలు నిజమైన జర్నలిస్టులకు వేధింపులు కోసం కేసులు, దర్యాప్తు సంస్థలు వినియోగించరనే  గ్యారెంటీ ఏమీ లేదు. జర్నలిస్టులు పాలకులు -యాజమాన్యాల క్రీడలో పావులుగా మారనున్నారు.జర్నలిస్టు సంఘాలు కూడా స్వతంత్రంగా ఉన్నట్లు కనిపించినా అలా లేవు..!ఏదో ఒక పాలకపక్షం విదిలించే పదవుల కోసం తమ సంఘాల చైతన్యం తాకట్టు పెడుతున్నారు.ఎవరి గుంపు వారికే ఉంది.దశాబ్దాలుగా జర్నలిస్టు సంఘాలు నడిపిస్తున్న నాయకత్వాలే అందుకు ఉదాహరణ..” ‘మాయా’దర్పణం-1 ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం మీడియా.భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో మిగతా…