Day February 14, 2026

మున్సిపల్ పోరులో పొంగులేటి ఛాంపియన్

– 10 రోజుల్లో.. 249 వార్డుల్లో ప్రచారం – 70 శాతం సక్సెస్ రేటుతో 174 వార్డుల్లో గెలుపు – ఉమ్మడి ఖమ్మం, వరంగల్ పురపాలికల్లో హస్తం ప్రభంజనం ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : మున్సిపల్ ఎన్నికల కురుక్షేత్రంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (శీనన్న) ఒక అజేయ శక్తిగా నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్…

ఈ విజయం ‘దామన్న’కే అంకితం

– సూర్యాపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా రెపరెపలు – మూడింట రెండొంతుల మెజారిటీతో అఖండ విజయం – ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 31 స్థానాలను కైవసం చేసుకుని మూడింట రెండొంతుల ఆధిక్యాన్ని…

కౌన్సిలర్ల వోటే కీలకం… చైర్మన్ ఎన్నికల రాజకీయ గణితం

“పట్టణీకరణ వేగవంతమవుతున్న నేపథ్యంలో మున్సిపల్ పాలనపై ప్రజల అంచనాలు కూడా పెరిగాయి. అభివృద్ధి పనుల అమలు, పన్నుల వసూళ్లు, సంక్షేమ పథకాల పంపిణీ ఇవన్నీ ఎన్నికైన మండలి సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయి. అందువల్ల చైర్మన్ ఎన్నిక కేవలం అంతర్గత రాజకీయ ప్రక్రియ కాదు పట్టణ అభివృద్ధి దిశను నిర్ణయించే కీలక ఘట్టం.” మున్సిపల్ ఎన్నికలు స్థానిక…

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

– సీఎం, డిప్యూటీ సీఎంల‌ మహా శివరాత్రి శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ మహా దేవుడిని ప్రార్థించారు. మహా శివరాత్రి ఉపవాసాలు, పూజలను భక్తిప్రవత్తులతో నిర్వహిస్తున్న…

అత్తాపూర్‌లో అడ్వకేట్ దారుణ హత్య

– కిరాతకంగా హత్య చేసిన బావమరుదులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: నగరంలోని అత్తాపూర్‌లో అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్ దారుణ హత్యకు గురయ్యారు. సులేమాన్ నగర్‌లోని తన కార్యాలయంలోనే ఖదీర్‌ను అతని మొదటి భార్య తమ్ముళ్లు అతి కిరాతకంగా చంపేశారు. పలుమార్లు కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఖదీర్‌కు రెండు పెళ్లిళ్లు…

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్

– నైతిక విజయం మాదే : ఎమ్మెల్యే వేముల నిజామాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి గెలిచిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో నైతిక విజయం బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలదే అని అన్నారు. అధికారంలో ఉన్నామని నిబంధనలకు విరుద్ధంగా…

దౌర్జన్యాలు, అక్రమాలతోనే కాంగ్రెస్ గెలుపు

– మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడిందని, డబ్బులు, మద్యం ఏరులై పారించిందని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం విÖడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాల పునాదులపై పుట్టి…

కాంగ్రెస్‌కు అసంతృప్తి మిగిల్చిన ఫలితాలు

– హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో మాకు విజయావకాశాలు – బీజేపీకి గతంకంటే తక్కువ వార్డులు, ఓట్లు – స్థానిక ఎన్నికల్లో అధినేతలు తిరిగితే ప్రయోజనం శూన్యం – మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిగానే ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.…

లాయర్ స్వప్న హ‌త్య‌ కేసులో మరొక‌రి అరెస్ట్

– ఇప్పటికే ఆమె అన్న సహా నలుగురి అరెస్ట్ – హత్యకు ఉపయోగించిన కార్లు, ఫోన్లు స్వాధీనం – భూ వివాదం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసుల వెల్లడి రంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి14: మొయినాబాద్ కేతిరెడ్డిపల్లిలో న్యాయవాది స్వప్న హత్య కేసులో పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్…