Day February 14, 2026

ఎన్‌హెచ్ 167 విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా తెలంగాణలోని గుడెబల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు ఉన్న ఎన్‌హెచ్-167 రహదారిని నాలుగు లేన్లకు విస్తరించడానికి ఆమోదం లభించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ’ఎక్స‘లో తెలిపారు. ఈ…

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శివరాత్రి శుభాకాంక్షలు

=హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సమస్త హిందూ బంధువులకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదిదేవుడైన పరమేశ్వరుడు కరుణాకటాక్షాలు ప్రతి ఇంటా నిండాలని, భక్తులందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి, సుఖసంతోషాలు ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నానన్నారు. మహాశివరాత్రి మనకు ఉపవాసం, జాగరణ, ధ్యానం ద్వారా ఆత్మశుద్ధి…

హాస్పిటల్‌ ‌నుంచి మహిళ అదృశ్యం

– కుటుంబ సభ్యుల తీవ్ర ఆందోళన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 14: హైదరాబాద్‌  బాచుపల్లిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌ ‌నుంచి మహిళ అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వికారాబాద్‌ ‌జిల్లా యాలాల మండలం కిష్టాపూర్‌ ‌గ్రామానికి చెందిన పల్లె అనంతమ్మ (56) వారం క్రితం ఈ హాస్పిటల్‌ ‌నుంచి కనిపించకుండాపోయింది. ఇప్పటివరకు ఆమె ఆచూకీ…

రూ.1,60,504 కోట్ల విలువైన పనులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

– అస్సాంలో అండర్‌ ‌వాటర్‌ ‌రివర్‌ ‌టన్నెల్‌ ‌నిర్మాణం – దిల్లీ- అంబాల మధ్య మూడు, నాలుగో రైల్వే లైన్‌ ఏర్పాటు న్యూదిల్లీ, ఫిబ్రవరి 14:  ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీకి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ ‌సింగ్‌, అమిత్‌ ‌షా, అశ్విని వైష్ణవ్‌…

రైతుల సంఘాల పేరుతో కృత్రిమ భేటీ

– రంగస్థలం నిర్వహించారు – రాహుల్‌పై కేంద్ర మంత్రి విమర్శలు న్యూదిల్లీ, ఫిబ్రవరి 14: లోక్‌సభ ఆవరణలో రైతు సంఘాల నేతలతో కాంగ్రెస్‌ అ‌గ్ర నేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ శుక్రవారం పార్లమెంట్‌ ‌భవన సముదాయంలో జరిపిన భేటీలో భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం, రైతులు, రైతు కూలీల జీవనోపాధిని కాపాడడంపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో…

బంజారా భవన్‌లో రేపు సేవాలాల్ జయంతి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సేవాలాల్ బంజారా భవన్‌లో లంబాడీ గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను ఆదివారం ఉదయం నిర్వహించనున్నారు. ఉత్సవాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, గిరిజన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక కార్పొరేటర్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొంటారని గిరిజన…

పార్టీ మారినా పలువురికి తప్పని ఓటమి

– వోటుతో ప్రజలు దూరం పెట్టిన వైనం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి14: పదవుల కోసం ఇష్టారీతిన పార్టీలు మారిన నేతలకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో వోటర్లు గట్టిగా బుద్ధిచెప్పారు. పలు జిల్లాల్లో పార్టీ మారిన వారిని ప్రజలు తిర స్కరించారు. బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించి, అసవరాలు తీరగానే అవతలి పార్టీలకు వెళ్లిన పలువురికి ఈ…

అవినీతి రహిత పురపాలికగా తీర్చిదిద్దండి

– సూర్యాపేట పట్టణాభివృద్ధికి కృషి చేస్తా – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: పురపాలక సంఘాన్నిఅవినీతి రహితంగా తీర్చిదిద్దాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట పురపాలకానికి కొలువుదీరబోయే పాలకవర్గానికి హితవు పలికారు. గతంలో సూర్యాపేట పురపాలక సంఘంలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలు…

పుల్వామా అమరులకు నివాళి

– కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న ఎంపీ డాక్ట‌ర్‌ కావ్య వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14 : పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను స్మరించుకుంటూ శ‌నివారం (ఫిబ్ర‌వ‌రి 14) ‘బ్లాక్ డే’గా పాటించారు. మాజీ కేంద్ర సాయుధ పోలీస్ బలగాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో వరంగల్ ఎంపీ డాక్టర్…