Day February 13, 2026

తెలంగాణ ఏర్పాటులో సుష్మా కీలక పాత్ర

“తెలంగాణ కోసం ఆత్మాహుతి చేసుకుంటున్న పిల్లలకు విజ్ఞప్తి చేస్తూ తెలుగులో చెప్పాను. ‘తెలంగాణ కోసం బలిదానం వద్దు. తెలంగాణ చూడటానికి బతకాలి. బతకాలి’ అని. ఇప్పుడు ఈ బిల్లు వారి స్వప్నాలను సాకారం చేసేందుకు వచ్చింది. ఇప్పుడు దీన్ని వ్యతిరేకించి ఆ పిల్లల పట్ల విశ్వాస ఘాతుకానికి ఎలా పాల్పడతాం?” సుష్మా స్వరాజ్ మద్దతు తోనే…

రెండేళ్ల ప్రజా పాలనకు ఆమోద ముద్ర

– ప్రభుత్వంపై విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనం – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల ప్రజా ప్రభుత్వ పాలనకు ప్రజల ఆమోద ముద్ర అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఇది రాజకీయ గెలుపు మాత్రమే కాదని,…

ఎన్నికలు ఏవైనా గెలుపు కాంగ్రెస్‌దే

– రెండేళ్ల పాలనపై ఇది స్పష్టమైన ప్రజాతీర్పు – కాంగ్రెస్ కి ఘన విజయం అందించిన ప్రజానీకానికి కృతజ్ఞతలు – విజేతలకు అభినందనలు – మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే ఘన విజయం.తాజా…

ములుగు పీఠం కాంగ్రెస్ కు ద‌క్క‌డం సంతోష‌క‌రం

– మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: ములుగు మున్సిపాలిటీ ఎన్నికలు జరగగా  ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు 12 మంది గెలవడం చాలా సంతోషంగా ఉందని ములుగు మున్సిపాలిటీలో మొట్ట మొదటి పీఠం కాంగ్రెస్ పార్టీ దక్కించుకునేలా కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులందరీకి మంత్రి సీతక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.…

కొత్తగూడెం కార్పొరేషన్‌లో కమ్యూనిస్టుల హవా

– అత్యధిక స్థానాలతో ముందంజలో సిపిఐ – హంగ్‌ ఏర్పడడంతో క్యాంప్‌ ‌రాజకీయాలు మొదలు భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర‌, ఫిబ్రవరి 13: మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌వేదికగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ ‌పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకోగా, కొత్తగూడెం కార్పొరేషన్‌లో మాత్రం సీపీఐ…

నిజామాబాద్‌ ‌కార్పొరేషన్‌పై బిజెపి పట్టు

– ఏడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ 4 ‌గెలుపు నిజమాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 13: నిజామాబాద్‌ ‌కార్పొరేషన్‌పై బిజెపి పట్టు సాధించింది.. ఉమ్మడి నిజామాబాద్‌ ‌జిల్లాలోనూ అధికార పార్టీ తన హవాను కొనసాగిస్తోంది. మొత్తం ఒక కార్పొరేషన్‌, 7 ‌మున్సిపాలిటీలకు గానూ 4 మున్సిపాలిటీలను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. భీంగల్‌ ‌మున్సిపాలిటీలో మొత్తం 12 సీట్లకు…

ఆర్టీసీ పరీక్షల కోసం వెబ్‌సైట్‌లో పాత ప్రశ్నపత్రాలు

– టిఎస్ఎల్ పిఆర్ బి చైర్మన్ శ్రీనివాసరావు హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి 13: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్ ఆర్ టి సి)లో ఖాళీగా ఉన్న ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (టిఎస్టి), మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (ఎంఎస్ టి) పోస్టుల భర్తీకి సంబంధించి అభ్యర్థులకు రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టిఎస్ఎల్ పిఆర్…

కాంగ్రెస్ ఆగడాలను ఎదిరించి నిలిచాం

– భవిష్యత్లో మరింత సమర్థంగా పనిచేస్తాం -బీఆర్ఎస్పై మాట్లాడిన వారి నోళ్లు మూయించాం – డబ్బు, మద్యంతో విజయం సాధించిన కాంగ్రెస్ – సింగరేణిలో అక్రమాలను బయటపెట్టగలిగాం – మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వీరోచితంగా పోరాడాడారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,…

ప్రభుత్వంపై విశ్వాసం నింపిన ఫలితాలు

– 75 శాతం స్థానాల్లో గెలుపు ఆషామాషీ కాదు – ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తాం – పిసిసి చీఫ్ మహేష్ కుమార్ నిజామాబాద్.ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాం గ్రెస్ ఘనవిజయం సాధించడం ద్వారా మరోమారు సత్తా చాటిందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్…