Day February 12, 2026

పెట్టుబడి రూ.6 కోట్లు.. లాభం రూ.3 కోట్లు

– మహా జాతరలో మహిళా సంఘాలకు భారీ ఆదాయం – ఇందిరా మహిళా శక్తి ఘన విజయానికి నిదర్శనం – అభినందించిన మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: సమ్మక్క-సారలమ్మ మహా జాతర సందర్భంగా ములుగు జిల్లాలో ఇందిరా మహిళా శక్తి (ఐఎంఎస్) ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లు…

పాత బస్తీలో రౌడీ గ్యాంగ్ హల్‌చల్

– వ్యాపారిపై తల్వార్‌తో దాడి హైదరాబాద్, ఫిబ్రవరి 12 హైదరాబాద్ పాత బస్తీలో రౌడీషీటర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. తాజాగా కాలాపత్తర్ ప్రాంతంలో రౌడీషీటర్ అసద్, అతని గ్యాంగ్ చేసిన దాడి స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫాతిమా హాస్పిటల్ వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. రౌడీషీటర్ అసద్ తన అనుచరులతో…

సింగరేణి సీఎండీగా బుద్ధప్రకాష్ బాధ్యతల స్వీకరణ‌

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: సింగరేణి సంస్థ చైర్మన్, ఎండీగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాష్ హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో గురువారం బాధ్యతలు స్వీకరించారు. 2002 బ్యాచ్ తెలంగాణ కేడర్‌కు చెందిన బుద్ధప్రకాష్ గతంలో షెడ్యూల్డ్ కులాల అభి వృద్ధి శాఖకు కార్యదర్శిగా పనిచేశారు. రవాణా, భూమి రికార్డులు, సామాజిక సంక్షేమంలో…

ఎన్ని కార్పొరేషన్లు చేసినా ఎగిరేది గులాబీ జెండానే

– ఎమ్మెల్యేలు వెళ్లినా కేడర్ అంతా కేసీఆర్ వెంటే – శేరిలింగంపల్లిలో పార్టీ అత్యంత బలోపేతం – కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: మహానగరాన్ని ఎన్ని కార్పొరేషన్లు చేసినా ఎగిరేది మాత్రం ఖచ్చితంగా గులాబీ జెండానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుకు కసరత్తు

 – అర్హులందరికీ పోషకాహారం అందేలా చర్యలు – ప్రభుత్వానికి ప్రతిపాదనలు అంద‌జేసిన అధికారులు – ఆమోదం ల‌భించిన వెంట‌నే ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో వలస కార్మికులు అధికంగా నివసించే ప్రాంతాలు, బస్తీలు, మురికివాడల్లో అంగన్‌వాడీ సేవలు అందని అర్హుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు…

స్పోర్ట్సు హ్యాకథాన్ నిర్వహించడం గర్వకారణం

– లోగో, పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీహరి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద స్టేడియంస్థాయి స్పోర్ట్స్ ఇన్నోవేషన్ లీగ్ అయిన స్పోర్ట్స్ హ్యాకథాన్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించనుండ‌డం రాష్ట్రానికి గర్వకారణమని పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య, క్రీడా, యువజన సర్వీసులు శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మార్చి 28, 29…

విద్యార్థుల సమస్యలు ప‌ట్ట‌వా?

– విద్యా శాఖ మంత్రీ మీరే అయినా ఉలుకు లేదు – కమీషన్ల కోసమే యంగ్ ఇండియూ స్కూల్స్ – రేవంత్‌పై బీఆర్ఎస్‌ఎల్పీ ఉప నేత హరీశ్ ధ్వ‌జం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: నిత్యం గాలి మోటార్లలో చక్కర్లు కొట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గరుకులాల్లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులపై సమీక్షించే తీరిక లేకపోవడం…

పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

– అధికారులకు సీఎస్ ఆదేశాలు హైదరాబాద్, ఫిబ్రవరి 12 : భారీ పరిశ్రమలలో అగ్ని ప్రమాదాల నివారణకు, కార్మికుల భద్రతకు ప్రభుత్వ యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు ఉన్నతాధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, చర్యలపై స్పష్టమైన ఒక మాన్యువల్‌లను సిద్ధం చేయాలన్నారు. డాక్టర్ బి.ఆర్.…

గాంధీ సరోవర్ శంకుస్థాపనకు రండి

– కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం – దిల్లీలో ముఖ్యమంత్రి బిజీబిజీ – కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, రామ్మోహన్ నాయుడులతో భేటీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి దిల్లీలో గురువారం బిజీబిజీగా గ‌డిపారు. ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను ఆయ‌న క‌లుసుకున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్…