Day February 12, 2026

పార్టీ పెట్టడం ఖాయం

– ఉద్యమకారులకు అన్యాయం జరిగింది – ఊహించిన దానికి భిన్నంగా నిర్ణయాలు – అందుకే మళ్లీ పోరాటం చేయాల్సి వస్తోంది – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: తాను కచ్చితంగా రాజకీయ పార్టీని స్థాపిస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ పేరుతోనే పార్టీ ఉంటుందని,…

44వేలకు పైగా జర్నలిస్టు అక్రిడిటేషన్‌ ‌కార్డులు

– అర్హులందరికీ న్యాయం – సమాచార శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 12: రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్‌ ‌కార్డు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ, హౌసింగ్‌, ‌సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా…

పారా మెడికల్‌ ‌ఫీజు వివరాలు ఈ-పాస్‌లో ఉంచాలి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 12: రాష్ట్రంలోని పారా మెడికల్‌ ‌కళాశాలల్లో చదివే దాదాపు 30 వేల మంది విద్యార్థుల ఫీజు స్టక్చ్రర్‌ ‌వివరాలను ఈ-పాస్‌ ‌లో వెంటనే అప్‌లోడ్‌ ‌చేయాలని సాంఘిక సంక్షేమ‌ శాఖ మంత్రి అడ్లూరి లక్షణ్‌ ‌కుమార్‌ ‌సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పారా మెడికల్‌ కళాశాలల్లో చదువుతున్న ఎస్‌.‌సి. ఎస్‌.‌టి, బీ.సి…

ఉగాదికి సనత్‌నగర్‌ ‌టిమ్స్

‌- మార్చి రెండో వారానికల్లా పనులన్నీ పూర్తి చేయాలి – సిద్ధమైన 16 ఆపరేషన్‌ ‌థియేటర్లు – రెడీగా సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ ‌మిషన్లు – గుండె ఆపరేషన్ల కోసం క్యాథల్యాబ్‌ – అవయవమార్పిడి కోసం ఆర్గాన్‌ ‌ట్రాన్స్‌ప్లాంట్‌ ‌సెంటర్‌ – ఏర్పాట్లపై మంత్రి దామోదర్‌ ‌సమీక్ష హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి12:పేదలకు కార్పొరేట్‌ ‌స్థాయి సూపర్‌ ‌స్పెషాలిటీ వైద్యాన్ని…

పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు 

– రాహుల్, ఖర్గే, కేసీలతో సీఎం రేవంత్ భేటీ – ఫలితాలపై నివేదికలు అందజేత న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్ర నేతలకు తెలియజేశారు. లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి…

కార్మిక చట్టాలకు నిరసనగా బంద్‌

‌- రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 12:  కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగింది. రాష్ట్రంలో సమ్మెతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌కార్యాలయాలు, విద్యా సంస్థల్లో సేవలు నిలిచిపోయాయి. హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం) నాయకులు, కార్మికులు నిరసనలు నిర్వహించారు.…

15న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి

– అందరూ పాల్గొనాలని మంత్రి అడ్లూరి ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: బంజారాహిల్స్‌లోని సేవాలాల్ బంజారా భవన్‌లో లంబాడీ గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవం ఈనెల 15వ తేదీ ఉదయం జరగనుంది. ఈ ఉత్సవాలలో ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట్రానికి చెందిన అందరు గిరిజన…

గర్భిణి ఫిర్యాదుపై తక్షణ చర్యలు తీసుకోండి

– ప్రేమ వివాహం కేసులో పోలీసులకు టీజీహెచ్‌ఆర్‌సీ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: యువతి స్వచ్ఛంద సమ్మతి లేకుండా గర్భస్రావం చేయడం చట్టపరంగా తీవ్రమైన నేరమని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ) పేర్కొంది. దీనికి సంబంధించి మహేష్ అనే వ్యక్తి ఫిర్యాదును జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ అధ్యక్షతన కమిషన్ గురువారం పరిశీలించి…

15 రోజుల్లో ఉద్యోగులకు నూతన ఆరోగ్య పథకం

– త్వ‌ర‌లో మార్గదర్శకాలు ఖరారు – సీఎస్ అధ్యక్షతన ట్రస్ట్ సమావేశంలో నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 : పదిహేను రోజుల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సమక్షంలో ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని ప్రారంభించాలని ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధ్యక్షతన ట్రస్ట్ సమావేశం గురువారం…