Day February 11, 2026

కాంగ్రెస్ పార్టీ వేధింపులకు పాల్పడుతోంది

– అందుకే మ‌హ‌దేవ‌ప్ప ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు – భయపెట్టడం, ప్రలోభపెట్టడమే పనిగా మారింది – మహదేవప్ప కుటుంబానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శ మక్తల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: మక్తల్‌లో 6వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఇది అత్యంత బాధాకరమైన సంఘటన అని…

ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

– ప్రపంచ నగరాలతో రాష్ట్రం అభివృద్ధికి ప్రణాళికలు – 2047కల్లా త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధనే లక్ష్యం – మధిరలో మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి మధిర, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ప్రజాస్వామ్య పండుగలో విజ్ఞులైన ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని డిప్యూటీ సీఎం…