Day February 11, 2026

ఓటెత్తిన స్తంభాద్రి

– ఒక కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీల్లో పోలింగ్ – కాంగ్రెస్ X సీపీఐ బిగ్ ఫైట్ – పోలింగ్ సరళి అంచనా వేస్తున్న నేతలు – ఉత్కంఠగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల పోలింగ్ ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : స్వల్ప సంఘటనలు మినహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.…

ఏటా 2ల‌క్ష మందికి పుట్టుక‌తోనే గుండె లోపాలు

– ఆధునిక చికిత్స‌లు అందుబాటులోకి – వైద్యం త‌ర్వాత కోలుకున్న చాలామంది చిన్నారులు – ముందుగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడొచ్చు – కేర్ హాస్పిటల్స్ వైద్యుల సూచ‌న‌లు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి11: పుట్టిన బిడ్డ పాలు తాగడంలో ఇబ్బంది పడితే, వేగంగా ఊపిరి తీసుకుంటే లేదా పెదవుల చుట్టూ నీలం రంగు కనిపిస్తే, ఇది సాధారణ…

ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌

– పలుచోట్ల పరస్పర ఘర్షణలు – దొంగ ఓట్ల ఆరోపణలతో పోలీసుల జోక్యం – సాయంత్రం 5 గంటల సమయానికి 70 శాతం పోలింగ్ – ఓటు వేసిన సీఎం రేవంత్, కేంద్ర మంత్రి బండి, రాష్ట్ర మంత్రులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: రాష్ట్రంలో 116 మున్సిపాలిటీల 2,569 వార్డులు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల…

మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్

– జలమండలి పరిధి విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు – మూడు కార్పొరేషన్లకు కమిషనర్ల నియామ‌కం – 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులుగా జీహెచ్‌ఎంసీ విభజన హైదరాబాద్, ఫిబ్రవరి 11: జలమండలి పరిధిని విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీతోపాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ)గా విభజించింది.…

ఫోన్ ట్యాపింగ్‌పై రేవంత్‌కు చిత్తశుద్ది లేదు

– కేసీఆర్‌పై చర్యలకు వెనకాడుతున్నారు – కరీంనగర్‌లో ఓటేసిన కేంద్ర మంత్రి బండి దంపతులు కరీంనగర్, ఫిబ్రవరి 11: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ జ్యోతినగర్ ఎస్‌ఆర్ హైస్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్…

వందేమాతరం ఆలాప‌న‌ ఇక తప్పనిసరి

– జనగణమన కంటే ముందే పాడాలి – ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం న్యూదిల్లీ, ఫిబ్రవరి 11: అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో ఇకనుంచి జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందేమాతరం ఆలపించడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనను బుధవారం నుంచి…

మూసీ ప్రాజెక్టులో కీలక అడుగు

– భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూసీ అభివృద్ధికి భూసేకరణ పక్రియను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఈమేరకు మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఫేజ్ ఏ1లో హిమాయత్ సాగర్…

మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే

– పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ – సన్న బియ్యం ఈ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా మారింది – ప్రజాపాలనపై ప్రజల్లో విశ్వసనీయత పెరిగింది – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: రాష్ట్రంలో మళ్లీ అధికారం చేపట్టబోయేది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీయేనని నీటిపారుదల, పౌర సరఫరాల శాU…

దీన్‌దయాళ్ త్యాగ ఫలితమే బీజేపీకి అధికారం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: బీజేపీగా ఆవిర్భవించి ఈరోజు దేశవ్యాప్తంగా అధికారంలోకి రావడం దీన్‌దయాళ్ వంటి మహనీయుల త్యాగ ఫలితమేనని, ఈ విజయానికి ఆయనకు పార్టీగా మనం ఎప్పటికీ రుణపడి ఉంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. దీన్‌దయాళ్ఉపాధ్యాయ అత్యంత సాధారణమైన, నిరాడంబరమైన జీవితం గడిపారన్నారు. నిరంతర…