Day February 11, 2026

హైదరాబాద్ విభజన అశాస్త్రీయం

– ఓడిపోతామనే భయంతోనే అరాచకాలకు పాల్పడ్డారు – కాంగ్రెస్‌పై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు ఆగ్ర‌హం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచఎంసీ)ను అశాస్త్రీయంగా మూడు భాగాలుగా విభజించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తీవ్రంగా విమర్శించారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ రాజకీయ…

కానిస్టేబుల్ ను నిలదీసిన బీఆర్ఎస్, బీజేపి

– ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జాజుల ఆందోళన కామారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి11: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. బాన్సువాడ మున్సిపాలిటీలో ఓ కానిస్టేబుల్ కాంగ్రెస్ పార్టీకి వోటు వేయాలని వోటర్లను ప్రలోభపెట్టారు. 9వ వార్డులో బందోబస్తు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ కాంగ్రెస్ పార్టీకి…

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది

– బీఆర్‌ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారు – హుస్నాబాద్‌లో దుకాణాల మూసివేతతో కర్ఫ్యూ వాతావరణం – మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హుస్నాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: గతంలో ఎన్నడూ లేనివిధంగా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను తమకు అనుకూలంగా మలుచుకున్నారని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్…

భూపాలపల్లిలో లక్ష రూపాయలు సీజ్

జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి11: మున్సిపల్ ఎన్నికల వేళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పోలింగ్ కేంద్రం సమీపంలో రూ. లక్ష రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 22వ వార్డులోని పోలింగ్ కేంద్రం సమీపంలోని ఒక బండ కింద డబ్బులు దాచి, వోటర్లకు పంచుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకుల చేతిలో ఉన్న…

మున్సిపల్ ఎన్నికల్లో హ‌స్తం హవా!

– కాంగ్రెస్‌కు 68-76 మున్సిపాలిటీలు – బీఆర్ఎస్‌కు 29-36 మున్సిపాలిటీలు – బీజేపీకి 3-5 మున్సిప‌ల్ స్థానాలు – మూడు కార్పొరేష‌న్ల‌లో కింగ్‌మేక‌ర్‌గా ఎంఐఎం – పీపుల్స్ స‌ర్వే అంచ‌నా హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 11: రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు బుధ‌వారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70…

యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన

– కాంగ్రెస్ తీరు అత్యంత దుర్మార్గం – జీహెచ్ఎంసీ విభ‌జ‌న అశాస్త్రీయం – ఎన్నిక‌ల వేళ అధికారుల‌ బ‌దిలీలు క‌రెక్టు కాదు – మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: కాంగ్రెస్ పార్టీ బెదిరింపులు, తీవ్ర ఒత్తిళ్లతో మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై తమ…

మున్సిపల్ పోలింగ్ ప్రశాంతం

– పోలీసు సిబ్బంది అంకితభావంతో పనిచేశారు – డీజీపీ శివధర్ రెడ్డి హైదారాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రక్రియ ప్ర శాంతంగా ముగిసిందని డీజీపీ బి.శివధర్ రెడ్డి తెలిపారు. తన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి శాంతిభద్రతల అదనపు డిజిపి మహేష్ ఎం.భగవత్‌తో కలిసి…

ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అరాచ‌కాలు

– ఓట‌మి భ‌యంతోనే దాడులు – అడుగ‌డుగునా అధికార దుర్వినియోగం -వేధింపుల‌కు, దాడుల‌కు భారీ మూల్యం త‌ప్ప‌దు – హామీల‌ను గాలికొదిలేసారు – రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన పాపం మీదే – పోలింగ్ అనంత‌రం మీడియాతో కేటీఆర్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 11:  మున్సిపల్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ సాగించిన అరాచకాలు, దౌర్జన్యాలపై…

మహాశిరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

– 43 శైవక్షేత్రాలకు 2,243 స్పెషల్‌ ‌సర్వీసులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్ర‌వ‌రి 11: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ శైవక్షేత్రాలకు వెళ్లే భక్తులకు రవాణాపరంగా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవక్షేత్రాలకు 2,243 స్పెషల్‌ ‌బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 15న మహా శివరాత్రి పండుగ…