Day February 10, 2026

సభాపతి ..నైతిక విలువలు

పార్లమెంటరీ వ్యవస్థలో  గౌరవప్రదమైన స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధంగా అత్యున్నతమైనది. సభను నిష్పక్షపాతంగా నడిపించాల్సిన ‘అంపైర్’ పాత్ర పోషించాల్సిన స్పీకర్లు, ఇటీవల కాలంలో రాజకీయ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  తెలంగాణలో గత దశాబ్ద కాలంగా పార్టీ పిరాయింపులు ఒక ప్రధాన రాజకీయ చర్చాంశంగా మారాయి. 2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన…

మున్సిపల్ సమరం: పోలింగ్ రోజు వ్యూహాల యుద్ధం

బూత్ స్థాయి బరిలో ప్రధాన పార్టీల బలపరీక్ష నేడు మున్సిపల్ పోలింగ్ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు మరొకసారి ఉత్కంఠ భరిత దశలోకి ప్రవేశించాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సాధారణంగా పట్టణ పాలనకు సంబంధించినవిగా కనిపించినా, వాస్తవానికి ఇవి రాష్ట్ర స్థాయి రాజకీయాలపై ప్రభావం చూపే కీలక సమరాలుగా మారాయి. మున్సిపల్ ఎన్నికలు ప్రజల దైనందిన జీవితాలకు…

ముంబై తొలి తెలుగు కవి ద్యావరిశెట్టి వేంకటేశ్వర్లు

సొంతూరిలో ఉపాధి కరువై 1920లో, కుక్కునూరు నుండి ముంబైకి వలస వచ్చిన ద్యావరిశెట్టి గంగారాం, గంగూబాయి దంపతులకు 23 ఆగస్ట్ 1932 లో జన్మించిన ద్యావరిశెట్టి వేంకటేశ్వర్లుకు పేదరికం వారసత్వంగా లభించింది. కానీ, ఆయన పేదరికంలోనే మగ్గిపోలేదు. బాల్యం నుండిజీవితాన్ని పోరాటానికి అంకితం చేసి, గెలిచి, ఉన్నత శిఖరాలు అధిరోహించి నేటి యువతకు ఆదర్శప్రాయుడయ్యారు. బోయవాడు…

పెద్దమనుషుల ద్వారా ప్రభుత్వం ఇచ్చిన రక్షణ పత్రం

Telangana armed struggle

“రాష్ట్రంలోని ఆర్ధిక వనరులను బట్టి ఖర్చును కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వము శాసన సభకి అధికారంలోని వ్యవహారం అయిన కేంద్రీయ సాధారణ పరిపాలనా వ్యవహారాలకు సంబంధించిన కొత్త రాష్రం నిధులన్నీ రెండు ప్రాంతాల మధ్య నిష్పత్తి ప్రకారం తెలంగాణ ఆదాయంలో మిగులును తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి ఉంచాలని ఆంధ్ర తెలంగాణా ప్రాంతాల పతినిధులు అంగీకరించి ఉన్నారు. కాబట్టి…

ఇది చరిత్రాత్మక బడ్జెట్

– పేదలు, అణగారిన వర్గాలకు సామాజిక భద్రత – మోదీ హయాంలో రాష్ట్రానికి ఎన్నో ప్రాజెక్టులు – కేంద్ర బడ్జెట్‌పై ప్రసంగంలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ న్యూదిల్లీ, ఫిబ్రవరి 10: దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే చరిత్రాత్మక బడ్జెట్‌గా బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కేంద్ర బడ్జెట్‌ను అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి…

రాష్ట్రంపై కేంద్రం ఆర్థిక వివక్ష

–  నిధుల్లో కోత ఫెడరలిజంపై దాడే – మేమిచ్చాం, తెచ్చాం అంటున్నారు.. అది రాష్ట్ర ప్రజల సొమ్ము – కేంద్రానికి తెలంగాణ ఇచ్చేది రూ.1,33,208 కోట్లు – కేంద్రం తిరిగి ఇచ్చింది రూ.51 వేల కోట్లు మాత్రమే – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: దేశానికి అధికంగా ఆదాయం…

గోషామహల్లో భారీగా నగదు పట్టివేత

– అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురి అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీ మొత్తంలో నగదు పట్టుకున్నారు. సోమ వారం సాయంత్రం గోషామహల్ గ్యాన్బాగ్ కాలనీలోని గోకుల్ గోల్డ్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ షాప్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా సంచులతో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి…

యాదగిరిగుట్ట ఆల‌య‌ హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు

– పటిష్టమైన భద్రత మధ్య లెక్కింపు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి హుండీ ఆదాయం రూ.4,03,02,821 వ‌చ్చింది. కొండ కింద గల సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఆలయ అధికారులు, సిబ్బందితో స్వామివారి హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు.  తెలిపిన 49 రోజుల హుండీ ఆదాయం రూ.4,03,02,821…

టెట్-2026 ఫలితాల విడుదల

హైదరాబాద్, ఫిబ్రవరి 10 టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు విడుదల అయ్యాయి. అర్హత సాధిం చిన అభ్యర్థుల జాబితాను మంగళవారం పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. టెట్కు రాష్ట్రవ్యాప్తంగా 2,37,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందు లో 1,95,181 (82.09 శాతం) మంది హాజరయ్యారు. సుమారు 42.573 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఈ…