Day February 7, 2026

ఇంకా వీడ‌ని అంత‌ర్‌రాష్ట్ర బ‌దిలీల చిక్కుముడి

    తెలంగాణ‌కు బ‌దిలీ చేయ‌డానికి వీలున్న ఉద్యోగుల‌ను ముఖ్యంగా ఆంధ్ర‌ప‌దేశ్ నేటివిటీ ఉన్నవారి వివ‌రాల‌ను కూడా సేక‌రించ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం ఉప‌క్ర‌మించ‌డం తాజాగా తెలంగాణ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈవిధంగా తెలంగాణ‌కు బ‌దిలీకోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వివిధ శాఖ‌ల‌కు చెందిన ఉద్యోగులకు చెందిన తాజా స‌మాచారాన్ని తెలంగాణ‌కు పంపాల‌ని ఏపీ ప్ర‌భుత్వం భావిస్తుండ…

పిడికెడు మందికి లాభలు కోట్ల మందికి భారలు!

దేశం అభివృద్ధి చెందుతోందని పాలకులు గర్వంగా చెబుతున్నారు.మన దేశం నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఐదవ అతిపెద్ద శక్తిగా ఎదిగిందని గణాంకాలు ఘోషిస్తున్నాయి ర్యాంకులు పెరుగుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి, స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలను తాకుతున్నాయి. కానీ ఈ అభివృద్ధి ఎవరికి? ఈ గణాంకపు తళతళల వెనుక…

‘డిజిటల్‌ వ్యసన’ కట్టడికి ఏకైక మార్గం “డిజిటల్ ఉపవాసమే”‌

“డిజిటల్‌ వ్యసనం మితిమీరితే పిల్లలు మానసిక క్షోభ, క్రియాత్మక బలహీనతలకు దారి తీస్తుందని సర్వే నిర్వచిస్తున్నది. డిజిటల్‌ అడిక్షన్‌ హద్దులు దాటితే ఏకాగ్రత క్షీణించడం, నిద్రలేమా సమస్యలు ఉత్పన్నం కావడం, ఆందోళన/నిరాశ/ఒత్తిడి ప్రమాదకర స్థాయికి పెరగడం, విద్యార్జన కోరిక తగ్గడం, సామాజిక సంబంధాలు తగ్గడం, ఒంటరితనం వేధించడం, చురుకుదనం మాయం కావడం, నైపుణ్యాలు తగ్గడం, పనితీరు…

చారిత్రాత్మక ఒప్పందమా….చరిత్రహీన లొంగుబాటా?

“భారత దేశ వాణిజ్య అంశాలు వాషింగ్టన్ లో నిర్ణయాలు జరుగుతున్నాయి. ఎవరి దగ్గర చమురు కొనాలి, ఎవరి దెగ్గర కొనకూడదు అని అమెరికా నిర్ణయించే దౌర్భాగ్య స్థితికి నెట్టివేయబడ్డాము. మొదట్లో భారత్ ఇరాన్ నుండి చమురు కొనే సమయంలో ఇరాన్ పై ఆంక్షలు విధించింది అమెరికా. ఇరాన్ నుండి కొనటం నిలిపివేసింది భారత్. ఆ తరువాత…