Day January 28, 2026

పిల్లల భవిష్యత్తుపై ‘డిజిటల్’ గొడ్డలిపెట్టు!

“సోషల్ మీడియాలో కనిపించే లైక్‌లు, షేర్ల కోసం ఆరాటపడటం వల్ల పిల్లల్లో విచక్షణ జ్ఞానం తగ్గి, ఇతరుల కృత్రిమమైన జీవితాలతో తమను తాము పోల్చుకుని డిప్రెషన్‌కు లోనవుతున్నారు. సైబర్ వేధింపులు, అసభ్యకరమైన కంటెంట్ వల్ల చిన్నారుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయి. మెటా వంటి సంస్థలు తమ వ్యాపార ప్రయోజనాల కోసం పిల్లల మానసికస్థితిని  ప్రభావితం…

ఉద్యోగులు-సోషల్ మీడియా వినియోగం

“ఒక సంఘటన జరిగిన సందర్భాల్లో భిన్న అభిప్రాయాలో, ఆరోపణలో వెల్లడి కావటం వ్యక్తం చేయటం సాధారణమే కానీ బాధితులను దోషులుగా చిత్రిస్తూ సోషల్ కోళ్ళు కూస్తుండటం విచారకరం.. మరికొందరు ఆమెను సరధిస్తూ పెడుతున్న పోస్టులలో ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తుండటం గమనార్హం.. ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు కిలినిక్ లు ఏర్పాటు చేస్తున్నప్పుడు లేని తప్పు ఇప్పుడెందుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు..…

మోదీ పాల‌న‌కు ఆకర్షితులవుతున్న మేధావులు

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: దేశాన్ని వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఈరోజు బీజేపీ¾లో పెద్దఎత్తున చేరికలు జరిగాయని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో లీగల్ సెల్ ఆధ్వర్యంలో…

మేడారం జాతరకు అధికారిక సెలవు ప్రకటించాలి

– బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: మేడారం సమ్మక్క-సారక్క జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అధికారిక సెలవు ప్రకటించకపోవడం అన్యాయమని బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్ నేనావత్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతి గడించిందని తెలిపారు. కోట్లాదిమంది గిరిజనుల…

సుప్రీం ఆదేశాలతో ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ విచారణ

– ఖైరతాబాద్ ఎమ్మెల్యే నాగేందర్‌కు నోటీసు జారీ – 30న హాజరు కావాలని ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణలో వేగం పెంచారు. ఇందుకు సంబంధించి తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేశారు.…

ప్రేమ పిచ్చితో నర్సు కిరాతకం

– మత్తు ఇంజక్షన్ తో కన్నవారిని కడతేర్చిన వైనం  – వివ‌రాలు తెలిపిన వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వికారాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులే తన ప్రేమకు అడ్డు వస్తున్నారని భావించిన ఓ కూతురు కసాయిగా మారింది. ప్రాణాలు కాపాడాల్సిన వృత్తిలో ఉండి తన చేతులతోనే కన్నవారిని కడ తేర్చింది.…

అన్ని రంగాల్లో కాంగ్రెస్ విఫ‌లం

– రేవంత్‌కు పాల‌న చేత‌కావ‌డంలేదు – మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్‌ను గెలిపించాలి – హామీల‌ను ప్ర‌శ్నిస్తే కేసులు పెడుతున్నారు – తెచ్చిన అప్పుల‌తో అభివృద్ధి ప‌నులు చేయ‌లేదు – ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డ కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 28: రెండు సంవత్సరాాల్లో అన్ని రంగాల్లో విఫలం అయిన కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు వ్యతిరేకంగా అందరూ…

మేడారం జాతరలో తొలి ఘట్టం ఆవిష్కృతం

– కొద్దిసేపట్లో గద్దెకు సారలమ్మ రాక – కన్నెపల్లిలో పూజలో పాల్గొన్న మంత్రి సీతక్క, కలెక్టర్, ఎస్పీ మేడారం, ప్రజాతంత్ర, జనవరి 28: కన్నెపల్లి గ్రామం నుంచి మేడారంలోని గద్దెకు వనదేవత సారలమ్మ బయలుదేరింది. గిరిజన సంస్కృతి సాంప్రదాయాల నడుమ సారలమ్మకు అడుగడుగునా భక్తులు నీరాజనం పట్టారు. కన్నెపల్లిలో పూజారులు జరిపిన సారలమ్మ ప్రత్యేక పూజల్లో మంత్రి…

కార్యకర్తలకు న్యాయం చేయడమే మా ధ్యేయం

– కార్పొరేటర్ టికెట్ ఆశావహులతో మంత్రుల ముఖాముఖి కరీంనగర్, ప్రజాతంత్ర, జనవరి 28: పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయడమే మా ధ్యేయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చొప్పదండి…