Day January 22, 2026

సిద్ధిపేట యువత కోసం ‘హరీష్ అన్న ఉద్యోగ యాప్’

– 57 పోటీ పరీక్షలకు ఉచిత క్లాసులు – 2 వేల గంటల వీడియో పాఠాలు – ఒక్కొక్క‌రికి రూ.50 వేల ఖర్చు ఆదా – త్వరలో ప్రారంభించ‌నున్న హ‌రీష్‌రావు సిద్ధిపేట , ప్రజాతంత్ర, జనవరి 22:  నిరుద్యోగ యువతకు ఆశాకిరణంగా, వారి భవిష్యత్తుకు బాటలు వేసేలా మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్…

‘ కిట్స్’ ఇండోర్ స్టేడియంలో చెస్ క్లబ్ ప్రారంభం

వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 22: కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(కిట్స్) వరంగల్ ఇండోర్ స్టేడియంలో చెస్ క్లబ్ ఏర్పాటైంది. చెస్ నెట్‌వర్క్ వ్యవస్థాపకుడు సుధీర్ కోదాటి కిట్స్ అదనపు కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ ప్రొ.కె.అశోక రెడ్డితో కలిసి గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారందరూ విద్యార్థులకు…

జార్ఖండ్ లో భారీ ఎన్ కౌంట‌ర్‌

– 15 మంది మావోయిస్టుల మృతి – సారండా ఏజెన్సీలో ఎదురుకాల్పులు -మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యడు అనల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 22 : జార్ఖండ్ లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలోని జిల్లాలోని కిరీబురు పోలీస్ స్టేషన్ పరిధిలో సారండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు,…

ఇది సిట్ కాదు.. డైలీ సీరియ‌ల్‌

– హామీలు ఎగ్గొట్టి అటెన్ష‌న్ డైవ‌ర్ష‌న్ గేమ్‌లు – బొగ్గు కుంభ‌కోణాలు బ‌య‌ట‌పెడితే సిట్ నోటీసులిచ్చారు – స్కామ్ పై ఆధారాలు చూపినా కేంద్రం ప‌ట్టించుకోదు – ఇప్పుడు ఫోన్లు ట్యాప్ కావ‌డంలేద‌ని డీజీపీ చెప్ప‌గ‌ల‌రా? – ఏత‌ప్పూ చేయ‌లేదు.. సిట్‌కు హాజ‌ర‌వుతా – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సిరిసిల్ల‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి…

మెద‌క్ జిల్లా క‌ల‌ను సాకారం చేసిన కేసీఆర్‌

– రెండేళ్ల‌లో జిల్లా ఆగ‌మాగం – మిష‌న్ భ‌గీర‌థ కింద జిల్లాకు స్వ‌చ్ఛ‌మైన మంచినీరు – బీఆర్ ఎస్ హ‌యాంలోనే మౌలిక స‌దుపాయాలు – హ‌ల్దీ వాగుపై చెక్‌డ్యాం నిర్మించిన బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం – మ‌రి మెద‌క్ జిల్లాకు కాంగ్రెస్ ఏం చేసింది? – ప్ర‌శ్నిస్తున్నందుకు సిట్ నోటీసులు – మాజీ మంత్రి హ‌రీష్‌రావు…

దేశంలో క్రీడా సంస్కృతి పెంచేందుకు కృషి

– ఇందులో భాగంగానే వివిధ ర‌కాల క్రీడా పోటీలు – 15 రోజుల పాటు 30 మైదానాల్లో నిర్వ‌హ‌ణ‌ – క్రీడ‌ల్లో మ‌నం రాణించాలి – క్రీడాకారుల‌ను ప్రోత్స‌హిస్తున్న ప్ర‌ధాని – కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి – పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ 2025–26ను ప్రారంభించిన గ‌వ‌ర్న‌ర్‌ సికింద్రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 22:  ప్రధాన మంత్రి…

తెలంగాణ‌లో ‘ప్రజాతంత్ర’కు ప్రత్యేక స్థానం

ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 22 : ప్రజాస్వామ్య వ్యవస్థకు మీడియా నాలుగో స్తంభం అని, ప్రజలకు విశ్లేషణాత్మక కథనాలు అందించాలని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డిలు కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వైట్…

భోజ్‌శాలపై సుప్రీం కీలక ఆదేశాలు

-ఇరు మతస్థుల పూజలు, ప్రార్థనలకు అనుమతి భోపాల్‌, ప్ర‌జాతంత్ర‌, జనవరి22: మధ్యప్రదేశ్‌లోని వివాదాస్పద భోజ్‌శాల ఆలయం-కమల్‌ ‌మౌలా మసీదు కాంప్లెక్స్ ‌వద్ద ప్రార్థనల విషయంలో సుప్రీంకోర్టు గురువారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రాంతంలో శుక్రవారం హిందూ, ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించింది. వసంత పంచమి సందర్భంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ హిందూ మతస్థులు…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం

– బీఆర్‌ఎస్‌ ‌నేత కేటీఆర్‌కు సిట్‌ ‌నోటీసులు – రేపు 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 22: ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దూకుడు పెంచిన సిట్‌ అధికారులు తాజాగా బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం…