Day January 19, 2026

ఉన్నతాధికారులకు లంచాలు

– కోమటిరెడ్డి కుటుంబ సుశీ ఇన్‌ఫ్రాకు సీబీఐ షాక్ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 19: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా కంపెనీకి సీబీఐ షాక్ ఇచ్చింది. కాంట్రాక్టు పనుల కోసం ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇస్తూ సుశీ ఇన్‌ఫ్రా కంపెనీ అడ్డంగా దొరికిపోయింది. ఈ లంచాల బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…

బోధన్ అభివృద్ధిని అడ్డుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

– షకీల్ నాయకత్వంలో 36 కౌన్సిలర్ స్థానాలు బీఆర్ఎస్‌వే – అవినీతి కుంభకోణాల్లో కాంగ్రెస్ మంత్రులు – కేసీఆర్ మాత్రమే ప్రజలకు శ్రీరామరక్ష – మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల బోధన్, ప్రజాతంత్ర, జనవరి 19: బోధన్ పట్టణ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, మాజీ ఎమ్మెల్యే షకీల్ హయాంలో మంజూరైన పనులను కూడా…

హుస్నాబాద్ అభివృద్ధిలో మరో కీలక అడుగు

– కొత్త చెరువు అభివృద్ధికి రూ.7.49 కోట్లు – ఎల్లమ్మ చెరువు కాలువల పునరుద్ధరణకు రూ.2.74 కోట్లు సిద్దిపేట ప్రజాతంత్ర, జనవరి 19: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. హుస్నాబాద్ కొత్త చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి పనుల కోసం ఇరిగేషన్ శాఖ నుంచి రూ.7 కోట్ల 49 లక్షల…

మేడారం జాతరలో హైటెక్ నిఘా

– తప్పిపోతే క్షణాల్లో గుర్తించే సాంకేతికత – తొలిసారి టీజీ క్వెస్ట్ డ్రోన్ వ్యవస్థ – వృద్ధులు, పిల్లల కోసం జియో ట్యాగ్ టెక్నాలజీ – శబరిమల తరహాలో అమలు – 30 చదరపు కిలోమీటర్ల మేర డేగ కన్ను – అప్రమత్తంగా 13 వేల మంది పోలీసులు ములుగు, ప్రజాతంత్ర, జనపరి 19: కోట్లాది…

గ్రామాల్లో ఆరోగ్య విప్లవం రావాలి

– ప్రతి ఊరికో నర్సు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి దామోదర్ రాజనర్సింహ – నాగ‌ర్ క‌ర్నూల్‌ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నాగ‌ర్ క‌ర్నూల్‌, ప్రజాతంత్ర, జనవరి 19 : సమాజంలో మార్పుకు చదువే నాంది పలు కుతుంది. విద్య ద్వారానే అవగాహన పెరిగి సామాజిక, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది అని వైద్య,…

ముంబై మున్సిపల్ కార్పొరేషన్: బీజేపీ కొత్త శకం

1997 విజయం తర్వాత శివసేన నుండి బిఎంసి (BMC) పగ్గాలను భారతీయ జనతా పార్టీ హస్తగతం చేసుకుంది. మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 25 చోట్ల బీజేపీ ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ , బిఎంసి విజయం మాత్రం ఆ పార్టీ కిరీటంలో అత్యంత విలువైన రత్నం వంటిది. 2017తో పోలిస్తే పార్టీ పనితీరు స్వల్పంగా మాత్రమే మెరుగుపడింది…

మంత్రి వివేక్ని అడ్డుకున్న భూ నిర్వాసితులు

మంచిర్యాల, ప్రజాతంత్ర, జనవరి19: జిల్లా లోని చెన్నూరు పట్టణంలో మంత్రి వివేక్ ను, అధికారులను భూ నిర్వాసితులు నిలదీశారు. నూతన ఏటీసీ అడ్వాన్స్ టైనింగ్ సెంటర్ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన భూనిర్వాసితులు మాట్లాడుతూ ఏటీసీ భవన నిర్మిస్తున్న ప్రాంత భూములు తమవని తమకు కనీస సమాచారం లేకుండా భూములను…

సిరిసిల్ల పవర్ లూమ్‌పై కేంద్రం వివక్ష

– పదేళ్లుగా కోరుతున్నా పట్టించుకోని కేంద్రం – 8 మంది ఎంపిలు ఉన్నా అన్యాయమే – కేంద్ర మంత్రులకు అనేక లేఖలు రాసినా శూన్యం – మరోమారు కేంద్ర మంత్రి గిరిరాజ్కు కేటీఆర్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19: సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న…

కాంగ్రెస్ కు సమాధి, టీడీపీ రేవంత్ పునాది..!

“ఎలాగూ ఎన్డీయే కూటమిలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు..ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని తెలంగాణలో టీడీపీ బలోపేతానికి అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ క్యాడర్ కు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు.. అటు టీటీడీపీకి భవిష్యత్తు లీడర్ తానే అన్న సంకేతాలు కూడా టీటీడీపీ క్యాడర్ కు రేవంత్ ఇస్తున్నారు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.. పొత్తులతో తప్ప…