Day January 17, 2026

పట్టాలెక్కిన తొలి వందేభారత్‌ స్లీపర్‌

– మాల్దాలో జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని కోల్‌కతా, జనవరి 17: భారత్‌లో తొలి వందేభారత్‌ స్లీపర్‌ రైలు పట్టాలెక్కింది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో జరిగిన కార్యక్రమంలో ఈ అధునాతన రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు స్లీపర్‌ రైల్లో ప్రయాణించే విద్యార్థులతో మోదీ ముచ్చటించారు. రైలు లోపలికి వెళ్లి అందులోని…

సికింద్రాబాద్‌ అస్తిత్వం దెబ్బతీసేలా చర్యలు

– సికింద్రాబాద్‌పై పోరాటం ఆపేది లేదు – ప్రభుత్వ తీరుపై మండిపడ్డ బిఆర్‌ఎస్‌ నేత కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జనవరి17:హైదరాబాద్‌, సికింద్రాబాద్‌కు ఎంతో చరిత్ర ఉందని.. సికింద్రాబాద్‌ అస్తిత్వాన్ని తొలగించే విధంగా చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో తుగ్లక్‌ గురించి పుస్తకాల్లో…

గణతంత్ర దినోత్సవ వేళ రాష్ట్రాలకు హై అలర్ట్‌

– ఉగ్రదాడుల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం న్యూఢల్లీి, జనవరి 17: గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని రాష్ట్రాలకు భద్రతా సంస్థలు హై అలర్ట్‌ ప్రకటించాయి. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరిగే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఖలిస్థానీ, బంగ్లాదేశ్‌ కేంద్రంగా పనిచేసే ఉగ్ర గ్రూపులు దిల్లీ, హరియాణా, పంజాబ్‌, ఉత్తర్‌…

సమ్మక్క సారలమ్మ జాతర ప్రాశస్త్యం

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 17 : రాష్ట్రంలో ములుగు జిల్లాలో జరిగే అతిపెద్ద, విశిష్ట ఆదివాసిల జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాల కొకసారి జరుగుతుంది. ఈ సంవత్సరం జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరుగుతోంది. రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్…

సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో గజల్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 17: హైదరాబాద్‌ చౌమహల్లా ప్యాలెస్‌లో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో అనిత సింఫ్వీు గజల్‌ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు భట్టి వికమ్రార్క, కెప్టెన్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనితను ముఖ్యమంత్రి తదితరులు సన్మానించారు. తెలుగు…

మహా జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

– మేడారంలోనే అధికారం యంత్రాంగం బస – విధుల్లో 42027 అధికార్లు – నిరంతరాయంగా మొబైల్ నెట్వర్క్ – అప్రమత్తంగా అత్యవసర బృందాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 17: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర 2026కు తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయి లో ఏర్పాట్లు చేపట్టింది. కోట్లాది భక్తులు త ల్లుల దర్శనానికి వచ్చే ఈ మహా…

త్రీడీ సాంకేతికతతో ల్యాప్రోస్కోపిక్‌ కిడ్నీ ఆపరేషన్‌

– రెండేళ్ల చిన్నారికి విజయవంతమైన పైలోప్లాస్టి సర్జరీ హన్మకొండ, ప్రజాతంత్ర, జనవరి 17: త్రీడీ ల్యాప్రోస్కోపిక్‌ సాంకేతికతతో వరంగల్‌ జిల్లాలోనే తొలిసారిగా రెండేళ్ల చిన్నారి పాపకు కిడ్నీ సంబంధిత పైలోప్లాస్టి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు హన్మకొండలోని శ్రీనివాస కిడ్నీ సెంటర్‌ యూరాలజిస్ట్‌ డాక్టర్‌ రాంప్రసాద్‌ రెడ్డి తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన వి.వేదాంశి అనే…

పంచాయ‌తీలోని వారే మున్సిపాల్టీలోనూ..

– తప్పుడు పద్ధతిలో నమోదైన ఓట్లను తొలగించాలి – ఈసీకి ములుగు టౌన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఫిర్యాదు ములుగు, ప్రజాతంత్ర, జనవరి 17: పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ములుగు మున్సిపాలిటీలో తప్పుడు పద్ధతిలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, ఓటరు జాబితా నుంచి వారి పేర్లను తొలగించాలని ఎన్నికల కమిషనర్‌ సుదర్శన్‌ రెడ్డికి,…

కాలు తొల‌గించ‌కుండానే అద్భుత‌మైన శస్త్రచికిత్స

– కేర్ హాస్పిట‌ల్ డాక్ట‌ర్ల విజ‌యం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 17: కాలు తొలగించాల్సిందేనని పలువురు వైద్యులు చెప్పిన ఒక కేసు చివరకు కాలు తొల‌గించ‌కుండానే విజ‌య‌వంతంగా చికిత్స నిర్వ‌హించిన క‌థ‌నం ఇది. తిరుపతికి చెందిన 67 ఏళ్ల వృద్ధుడికి కేర్ హాస్పిటల్స్, మలక్‌పేట్ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి అతని కాలును రక్షించారు. ఈ…