Tag women in Telugu literature

మహారాష్ట్రలో తొలి తెలుగు కథా రచయిత్రి

“బండారు అచ్చమాంబ ‘మహారాష్ట్రలో తొలి తెలుగు రచయిత్రి’ మాత్రమే కాదు… తెలుగు భాషలో.., తెలుగు కథా సాహిత్యంలో ‘మొదటి కథా రచయిత్రి’ కూడా..! గురజాడ అప్పారావు కంటే పదేండ్లు ముందే అచ్చమాంబ రాసిన కథ ‘హిందూ సుందరి’ పత్రికలో ప్రచురితమైంది. అచ్చమాంబకు ‘తొలి స్త్రీవాద చరిత్రకారిణి’ అనే పేరు కూడా ఉంది. ఆ కాలంలో మహిళలకు…