ముగ్గురు పోలీస్ సిబ్బంది అనుమానాస్పద మృతి

మృతుల్లో ఎస్సై, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ చెరువులో మృదేహాల గుర్తింపు.. ముమ్మర దర్యాప్తు కామారెడ్డి జిల్లాలో కలకలం కామారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేగింది. ఒకే రోజు ముగ్గురు సిబ్బంది అదృశ్యం కాగా ఇద్దరు చెరువులో విగతజీవులుగా కనిపించారు. ఓ ఎస్సై, లేడీ కానిస్టేబుల్ సహా కంప్యూటర్ ఆపరేటర్…
