పీవీ తెలంగాణలో పుట్టడం మన అదృష్టం

భారత్ను ప్రపంచంతో పోటీపడేలా చేశారు పివి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన డిప్యూటీ సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర డిసెంబర్ 23 : దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెలంగాణలో పుట్టడం మనందరి అదృష్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆయన 20 వర్ధంతి సందర్భంగా పివి ఘాట్లో నివాళులు అర్పించిన అనంతరం ఆయన…
