విమర్శకులపై బెదిరింపు ఆయుధం!!

ఎప్పుడైతే తర్కంతో సమర్థించుకోవడం సాధ్యంకాదో అప్పుడు విమర్శకుల నోరు మూయించడానికి బెదిరింపే ఆయుధంగా మారుతుంది. ప్రస్తుత పాలనకు ఈ సాధారణ సూత్రం తప్పక వర్తిస్తుంది. అంటే ఎప్పుడైతే నాయకుల వద్ద వాస్తవాలు కొరవడుతాయో అప్పుడు బలప్రయోగానికి సిద్ధమవుతారు. ఎప్పుడైతే ప్రభుత్వం సహేతుక చర్చనుంచి సంస్థాగత బెదిరింపు వైపు మళ్లుతుందో అది తన తప్పును మౌనంగా అంగీకరించినట్టే.…
